దీపావళి వేళ సర్కార్కు కాసుల పంట..! రూ.443 కోట్ల మద్యం తాగేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ మద్యం అమ్మకాలను ముందే ఊహించిన సర్కార్.. మద్యం స్టాకు కూడా పెంచింది.. కావాల్సిన మద్యాన్ని సమకూర్చింది.
Read Also: నేడు హైదరాబాద్లో ‘సదర్’.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్తే అంతే..!
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ఇక, దీపావళికి ముందు రోజు.. దీపావళి నాడు మద్యం విక్రయాలను ఓసారి పరిశీలిస్తే.. 3వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా రూ.213.61 కోట్ల మేర మద్యాన్ని విక్రయించారు. చెన్నైలో రూ.38 కోట్లు, మదురైలో రూ.47.21 కోట్లు, సేలంలో రూ.44.27 కోట్లు, తిరుచ్చిలో రూ.43.38 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.75 కోట్లు మేరకు టాస్మాక్ దుకాణాలలో మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇక, 4వ తేదీన మద్యం విక్రయాలు మరింత పెరిగాయి… 4న ఏకంగా రూ.228.42 కోట్ల మేరకు మద్యం అమ్మకాలుసాగాయి.. చెన్నైలో రూ.41.84 కోట్లు, మదురైలో రూ.51.68 కోట్లు, సేలంలో రూ.46.62 కోట్లు, తిరుచ్చిలో రూ.47.57 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.71 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా.. దీపావళి వేళ.. పూలు, పండ్లు, స్వీట్లు.. టపాసులకే కాదు.. మద్యానికి కూడా మంచి గిరాకీ తగిలింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!