Home
Tamil Nadu
Tamil Nadu News
-
తమిళనాడులో లాక్డౌన్ మళ్లీ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరోసారి లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, ఈసారి మరిన్ని సడలింపులు కల్పించింది.. షాపులను రాత్రి 9 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతిచ్చిన సర్కార్.. రెస్టారెంట్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొంది.. ఇక, పుదుచ్చేరికి బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తమిళనాడులో తాజాగా 3039 కరోనా… -
ఆవుల దొంగతనం కోసం విమానంలో…?
ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగని పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. వెల్లూర్ జిల్లాలోని పెరణంపట్టు సమీపం లో గత కొంతకాలంగా ఆవులను దొంగిలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు హైటెక్ దొంగ దొరికాడు. హర్యానా కి చెందిన అకముదిన్ ,ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో వాహనతనిఖీలలో అకముదిన్ వాహనాన్ని తనిఖీ చేసారు పోలీసులు. అకముదిన్ వాహనంలో ఉన్న ఆవులకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో… -
అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం…
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ అనాధాశ్రమం నుండి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారు కరోనాతో చనిపోయారని నాటకం ఆడారు ట్రస్ట్ నిర్వాహుకులు. మధురై జిల్లా మేలూరులోని “ఇదయం” ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారం క్రితం ఓ బాలుడ్ని ఐదు లక్షల విక్రయించారు ట్రస్ట్ సభ్యులు. అ బాలుడి తల్లి బాబును చూడటానికి వచ్చినప్పుడు కరోనాతో మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు సిబ్బంది. అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ట్రస్ట్… -
సేమియా కోసం గొడవ.. హోటల్ ధ్వంసం చేసిన నేతలు..!
తను ఇచ్చిన ఆర్డర్లో నచ్చిన ఐటం రాకపోవడంతో మొదలైన గొడవ.. చివరకు హోటల్ యజమానిపై దాడి, హోటల్ ధ్వంసానికి దారి తీసింది.. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూర్ జిల్లాలోని అంబూర్లో మొహమ్మద్ సర్ధార్కి చెందిన స్టార్ బిర్యానీ సెంటర్ ఉంది… ఆ హోటల్కు వెళ్లిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతలు… భోజనం ఆర్డర్ ఇచ్చారు.. అయితే, అందులో రావాల్సిన సేమియా ఫ్రై రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన… -
మాస్క్లేకుండా బయటకు వచ్చేవారికి కరోనా టెస్టులు…
కరోనా కాలంలో మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్లేకుండా బయటకు వస్తే కరోనా నుంచి ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో దాదాపుగా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తున్నారు. వీరి నుంచి మిగతావారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. Read: బీహార్లో వింతకేసుః కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని… అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉందనే… -
అక్కడ పది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్…
దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది. చెన్నైలో రూ.98.88 ఉండగా, ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. కడలూరు, ధర్మపురి, కల్లకుర్చి, కృష్ణగిరి, నాగపట్నం,నీలగిరి, తిరువత్తూరు, తిరువణ్ణామలై, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలు పలుకుతున్నది. Read: తెలకపల్లి రవి: ఐదు కోర్కెలతో అఖిలపక్షం, బీజేపీ వ్యూహాత్మక రహస్యం ఇప్పటికే పెట్రోల్ ధరలు… -
థర్డ్ వేవ్ను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నాం…
దేశంలో కరోనా సెకండ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. దాదాపుగా 80 రోజుల తరువాత కనిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా క్రమంగా తగ్గుతున్నది. ఈ సమయంలో థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆంధోళనలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పు తప్పదని, దానిని ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో వేవ్ను ఎదుర్కొనడానికి అవసరమైన ఆసుపత్రులను, ఆక్సీజన్ను సిద్దిం చేసుకుంటున్నాయి రాష్ట్రాలు. వ్యాక్సినేషన్ను వేగంగా అందిస్తున్నాయి. Read: గోవా ఫారెస్టుకి ‘పుష్ప’ రాజ్! జూన్… -
తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం
చెన్నై : తమిళనాడులో బయటపడ్డ అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ స్థలంలో సుమారు ఎనిమిది అడుగుల రాతి స్వామివారి విగ్రహం దొరికింది. జెసిబి సహాయంతో విగ్రహాన్ని వెలికి తీశారు అధికారులు. విగ్రహన్ని బయటకు తీయగానే.. ఆ గ్రామస్థులు పూజలు నిర్వహించారు. read more : మరోసారి పెరిగిన పెట్రో ధరలు : హైదరాబాద్… -
వ్యాక్సిన్ వేయించుకుంటే…50 శాతం డిస్కౌంట్…
కరోనా వ్యాక్సిన్పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడులోని మధురైలోని ఓ సెలూన్ షాప్ యజమాని వినూత్న ఆఫర్ను ప్రకటించాడు. Read: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెలూన్ లో 50శాతం డిస్కౌంట్ను ప్రకటించాడు. వ్యాక్సిన్ తీసుకుని నెగెటీవ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే 50శాతం… -
అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…
తమిళనాడులో కలకలం రేవుతుంది యువజంట పబ్జీ గేమ్ ప్లాన్. అసభ్య సంభాషణలను ‘అప్లోడ్’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్లో అపలోడ్ చేయడం ద్వారా భారీగా సంపాదించారు ‘పబ్జీ మదన్’ దంపతులు. అయితే ఇప్పుడు మదన్ తో పాటు, ఆ ఛానల్ అడ్మిన్ అయిన భార్య కృతికను కూడా అరెస్టు చేసారు పోలీసులు. మూడేళ్లలోనే య్యూటుబ్ ద్వారా రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో…
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!