Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tamil Nadu

Tamil Nadu News

    • Selvam: మాజీ ఎమ్మెల్యేకు సెగ.. మళ్లీ సొంత గూటికి..
      #జాతీయం

      Selvam: మాజీ ఎమ్మెల్యేకు సెగ.. మళ్లీ సొంత గూటికి..

      తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్‌ లైట్స్‌ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ…
    • Tamil Nadu: కోవిడ్‌ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
      #జాతీయం

      Tamil Nadu: కోవిడ్‌ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..

      తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్‌ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్‌ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షల‌ను ఎత్తివేయన్నారు.. అయితే లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్‌లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు…
    • ఇండియ‌న్ హాస్పిట‌ల్ లో హాలీవుడ్ న‌టునికి అవ‌మానం!
      #సినిమా న్యూస్

      ఇండియ‌న్ హాస్పిట‌ల్ లో హాలీవుడ్ న‌టునికి అవ‌మానం!

      ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు మోర్గాన్ ఫ్రీమ‌న్ కు ఇండియాలోని కేర‌ళ‌లో ఓ ఆసుప‌త్రి కార‌ణంగా అవ‌మానం జ‌రిగింది. కేర‌ళ‌లోని ఆ ఆసుప‌త్రి పేరు వ‌డ‌క‌ర కార్పోరేటివ్ హాస్పిట‌ల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుప‌త్రికి ట్రీట్ మెంట్ కు వ‌చ్చారా? అంటే లేదు. మ‌రి ఆ హాస్పిట‌ల్ లో ఈ హాలీవుడ్ న‌టునికి జ‌రిగిన అవ‌మాన‌మేంటి? ఈ వ‌డ‌క‌ర కార్పోరేటివ్ హాస్పిట‌ల్ లో ఓ అడ్వ‌ర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ న‌టుడు మోర్గాన్ ఫ్రీమ‌న్ బొమ్మ ఉప‌యోగించుకున్నారు. అందులో…
    • అక్క‌డి రేప‌టి నుంచే స్కూళ్లు.. సిద్ధం చేసేప‌నిలో సిబ్బంది..
      #జాతీయం

      అక్క‌డి రేప‌టి నుంచే స్కూళ్లు.. సిద్ధం చేసేప‌నిలో సిబ్బంది..

      క‌రోనా విజృంభ‌ణ‌తో క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప‌లు రాష్ట్రాల్లో మూత‌ప‌డిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మ‌హారాష్ట్ర‌లో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి విద్యాసంస్థ‌లు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 త‌ర‌గ‌తుల‌కు ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ రాత్రి క‌ర్ఫ్యూ ఎత్తివేసిన ప్ర‌భుత్వం.. బెంగ‌ళూరు స‌హా రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి విద్యాసంస్థ‌ల‌ను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో ప‌డిపోయారు.. రేప‌టి…
    • నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌.. వ‌చ్చేవారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు..
      #జాతీయం

      నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌.. వ‌చ్చేవారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు..

      క‌రోనా మ‌ళ్లీ పంజా విస‌ర‌డంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్ష‌ల బాట‌ప‌ట్టాయి.. కానీ, కొన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తున్న డిమాండ్ల‌ను అనుగుణంగా మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. క‌రోనా వైర‌స్ కేసుల కార‌ణంగా మూసివేసిన త‌మిళ‌నాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌క‌టించింది. ఇక అంతేకాదు.. ఇప్ప‌టికే అమ‌ల్లో ఉన్న నైట్ క‌ర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30)…
    • అతనితో కౌన్సిలర్ భార్య కామక్రీడలు.. సాంబార్‌లో దాన్ని కలిపి..?
      #క్రైమ్

      అతనితో కౌన్సిలర్ భార్య కామక్రీడలు.. సాంబార్‌లో దాన్ని కలిపి..?

      వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పరాయివారిపై ఉన్న మోజుతో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా తమిళనాడులో ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చింది ఒక భార్య. సాంబార్ లో విషం కలిపి భర్తను చంపి, అనారోగ్యంతో కన్నుమూసినట్లు అందరిని నమ్మించింది. కానీ, చివరకు బంధువుల అనుమానంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్‌ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌ (47) కి కొన్నేళ్ల క్రితం సూర్య తో…
    • ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి
      #జాతీయం

      ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి

      ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం.. కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌ను ప్ర‌తిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్య‌తిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మ‌రో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్, కేర‌ళ సీఎం పిన‌రాయి విజ‌య‌న్‌.. కేంద్రం ప్రతిపాదనలపై త‌మ‌ లేఖ‌లో ఇద్ద‌రు సీఎంలు అభ్యంత‌రాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్ప‌టికే కేంద్రం ప్ర‌తిపాద‌న‌ల‌ను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్…
    • కుటుంబ కలహాలు..  నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం
      #క్రైమ్

      కుటుంబ కలహాలు.. నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం

      భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో…
    • విషాదం.. కరోనా భయంతో తల్లీ కొడుకు ఆత్మహత్య
      #క్రైమ్

      విషాదం.. కరోనా భయంతో తల్లీ కొడుకు ఆత్మహత్య

      కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. రోజువారి కేసులు లక్షా 60 వేలను దాటేసి రెండు లక్షల వైపు పరుగులు పెడుతున్నాయి.. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్‌ అంత ప్రమాదకారి కాదని.. డెత్‌ రేట్‌ కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, కొందరని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది.. జ్వరం వచ్చినా.. అది కరోనా అయిఉంటుందనే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా, తమిళనాడులో కరోనా భయంతో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా…
    • కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్‌డౌన్..
      #జాతీయం

      కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్‌డౌన్..

      మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్‌ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్‌డౌన్‌లు.. ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు.. ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.. తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది.. ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.. అయితే, ఇవాళ ఒకేరోజుకు…
    ←1…7374757677…86→

తాజావార్తలు

  • Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!

  • Ishan Kishan: “మరి స్టార్ట్ చేద్దామా..” ఎస్‌ఆర్‌హెచ్‌ కొత్త కెప్టెన్ ప్రత్యర్థి జట్లకు ‘ఫైర్ హెచ్చరిక’.!

  • TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..

  • Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions