India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో…
SA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో సెమీస్ చేరింది. మరోవైపు కివీస్ కష్టంగానే ముందంజ వేసింది. సఫారీ టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నన్నా.. న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు జట్లూ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ…
T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
T20 World Cup 2026: T20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్తాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా టోర్నీ నుంచి…
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్…
Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. “భారత్ సెమీఫైనల్కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ…
Shivam Dube The Finisher for Team India: క్రికెట్ ఆటలో ఫినిషర్ పాత్ర ఎంతో కీలకం. ఇన్నింగ్స్ చివరలో స్కోర్ బోర్డు పరుగెత్తాలన్నా, టీమ్ విజయం సాధించాలన్నా ఫినిషర్ తప్పనిసరి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో. గతంలో భారత టీ20 జట్టులో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు ఫినిషర్ పాత్ర పోషించారు. ఇప్పుడు రిషబ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో దూబే ఫినిషర్ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు.…
Sanju Samson gives a bold reply about winning without Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. అయితే మెగా టోర్నీలో ప్లేయర్స్ గాయాల కారణంగా అవకాశం రాగా.. నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. జింబాంబ్వేపై 15 బంతుల్లో 26 పరుగులు చేసి దూకుడు చూపించాడు. ఇక ఆదివారం (మార్చి 1)…
England vs India T20 World Cup 2026 2nd Semi-Final in Mumbai: టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. స్టార్ ప్లేయర్స్ ఉండడంతో ఈ రెండు జట్లు తలపడిన ప్రతి మ్యాచ్ అభిమానులకు థ్రిల్ అందించింది. ఓ మ్యాచ్లో బ్యాటర్లు, మరో మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో రసవత్తర పోర్టులు జరిగాయి. గణాంకాల పరంగా చూసినా.. రెండు జట్ల పోరు సమసమంగా సాగిందని చెప్పాలి.…
ICC Men’s T20 World Cup 2026లో టీమ్ ఇండియా సెమీఫైనల్కు చేరుకున్నప్పటికీ, జట్టును కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఫీల్డింగ్.. కీలక మ్యాచ్ల ముందు భారత జట్టు క్యాచింగ్లో తీవ్ర బలహీనత బయటపడింది. ఒక భయంకరమైన గణాంకం ఇప్పుడు అభిమానులను, జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. టోర్నీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తున్నా, ఫీల్డింగ్ విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, క్యాచ్లు పట్టడంలో భారత్ ‘చివరి’ స్థానంలో నిలవడం గమనార్హం.…