Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…
      #జాతీయం

      వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…

      సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు.…
    • పేరుకుపోయిన పెండింగ్‌ కేసులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
      #ఆంధ్రప్రదేశ్

      పేరుకుపోయిన పెండింగ్‌ కేసులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

      ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్‌ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు స‌త్వర ప‌రిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్‌లైన్‌ లీగ‌ల్ కేస్ మానీటరింగ్‌ సిస్టమ్‌ అనే కొత్త వ్యవ‌స్థ ప్రవేశపెట్టాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది..…
    • కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్‌ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!
      #Top Story

      కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్‌ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!

      ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్‌ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్‌ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్‌ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు…
    • సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…
      #Top Story

      సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…

      భార‌త అత్యున్న‌త న్యాయ‌స్తానం సుప్రీంకోర్టులో 9 మందిని జ‌డ్జీలుగా నియమించే అవ‌కాశం ఉన్న‌ది.  దీనికి సంబందించి కొలీజియం 9 మంది పేర్ల‌ను సిఫార‌సు చేసింది.  జ‌స్టిస్ ఏఎస్ ఓకా(క‌ర్ణాట‌క హైకోర్టు చీఫ్ జ‌స్టిస్), జ‌స్టిస్ విక్రమ్‌నాథ్ (గుజ‌రాత్ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి (సిక్కం హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ హిమా కొహ్లీ(తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న( క‌ర్ణాట‌క హైకోర్ట్ జడ్జి), జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్ (కేర‌ళ హైకోర్ట్ జ‌డ్జి),…
    • పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు
      #జాతీయం

      పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు

      పెగాసస్ స్కామ్ వ్య‌వ‌హారం భార‌త రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపింది.. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం పెగా‌స‌స్ వ్య‌వ‌హారంలో అట్టుడికిపోయాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు ద్విస‌భ్య క‌మిష‌న్ వేసి.. పెగా‌స‌స్‌పై విచార‌ణ‌కు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్త‌ల్లోని నిలిచింది ప‌శ్చిమ‌బెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…
    • కొలీజియం సిఫార్సు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..!
      #Top Story

      కొలీజియం సిఫార్సు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..!

      9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఈ సిఫార్సులు చేసింది.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న…
    • రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు.. 48 గంటల్లో..!
      #Top Story

      రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు.. 48 గంటల్లో..!

      క్రిమినల్‌ రికార్డులు ఉన్న నేతలే.. ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపడుతున్నారు.. ప్రజలను పాలిస్తున్నారు.. అయితే, రాజకీయ పార్టీల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంట‌ల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… ఈ మేరకు జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడి ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. గ‌తేడాది ఫిబ్రవ‌రి 13వ తేదీన ఇచ్చిన…
    • పెగాసస్‌: విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
      #Top Story

      పెగాసస్‌: విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

      దేశ్యాప్తంగా చర్చగా మారి.. పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్‌ స్నూపింగ్ స్కామ్‌పై విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… గత విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం.. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిసి విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన…
    • పెగాసస్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
      #జాతీయం

      పెగాసస్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ..

      భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్‌ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్‌ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్‌ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది..…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : నాకే దిక్కు లేదు ఇంక సామాన్యుల పరిస్థితి ఎలా…?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : నాకే దిక్కు లేదు ఇంక సామాన్యుల పరిస్థితి ఎలా…?

    ←1…142143144145146…149→

తాజావార్తలు

  • NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?

  • Aamir Khan: లాలా అమర్‌నాథ్ బయోపిక్‌.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !

  • Prabhas-Spirit: ప్రభాస్ పవర్‌ఫుల్ రిహార్సల్స్‌.. మొత్తం పోతారు పో!

  • Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్‌ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్‌నెస్ ట్రాకర్ ..

  • Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌ మాత్రం ఇక్కడ కాదండోయ్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions