Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు ఆ యువ‌కుడు పాద‌యాత్ర‌… ఎందుకంటే…
      #Top Story

      ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు ఆ యువ‌కుడు పాద‌యాత్ర‌… ఎందుకంటే…

      పాకిస్తాన్‌లో మ‌త‌మార్పిడులు స‌హ‌జం.  అక్క‌డ ఇత‌ర మ‌తస్థుల‌ను ఇస్లామ్ మతంలోకి బ‌ల‌వంతంగా మారుస్తుంటారు.  అయితే, హిందువులు అధికంగా ఉన్న భార‌త దేశంలో కూడా మ‌త‌మార్పిడిలు జ‌రుగుతున్నాయి.  దీనికోసం ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు.  ఇలాంటి వారిని ఇప్ప‌టికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  ఇలాంటి జాబితాలో మీర‌ట్‌కు చెందిన ప్ర‌వీణ్ కుమార్ అనే వ్య‌క్తి కూడా ఉన్నాడు.  ప్ర‌వీణ్ కుమార్ పేరు మ‌తం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్ల‌డంతో ఏటీఎస్ పోలీసులు అత‌డిని విచార‌ణ జరిపారు.  ఎటీఎస్…
    • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా? రాజద్రోహం అంటే ఏంటి?
      #Chairman's Desk

      ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా? రాజద్రోహం అంటే ఏంటి?

    • ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు విమర్శకు అతీతమా? విమర్శిస్తే రాజద్రోహమా?
      #Chairman's Desk

      ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు విమర్శకు అతీతమా? విమర్శిస్తే రాజద్రోహమా?

    • బక్రీద్:​ ఆంక్షలు ఎత్తివేయడంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం!
      #జాతీయం

      బక్రీద్:​ ఆంక్షలు ఎత్తివేయడంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

      కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని,…
    • తెలకపల్లి రవి: ఇన్‌సైడర్‌ ట్రేడ్‌ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?
      #Top Story

      తెలకపల్లి రవి: ఇన్‌సైడర్‌ ట్రేడ్‌ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?

      ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్‌సైడర్‌ ట్రేడిరడ్‌ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ అనే స్టాక్‌…
    • అమరావతి ల్యాండ్‌ స్కామ్.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
      #ఆంధ్రప్రదేశ్

      అమరావతి ల్యాండ్‌ స్కామ్.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

      అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు…
    • వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు
      #జాతీయం

      వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు

      కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ నేత రణబీర్‌ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
    • దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…
      #Top Story

      దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

      దేశంలో గ‌త కొన్ని రోజులుగా దేశ‌ద్రోహం చ‌ట్టం పేరు బాగా వినిపిస్తున్న‌ది.  ఈ చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డుస్తున్న త‌రుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన‌, వ‌ల‌స తెచ్చుకున్న చ‌ట్టం అవ‌స‌ర‌మా అని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది.  దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  ఈ పిటీష‌న్ల‌ను విచారించే స‌మ‌యంలో కోర్టు ఈ ర‌కంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…
    • కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ కేసులు ఎత్తివేత
      #జాతీయం

      కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ కేసులు ఎత్తివేత

      కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్‌ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వారిని సెక్షన్‌ 66-A కింద…
    • క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం:  యూపీకి నోటీసులు
      #Top Story

      క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం: యూపీకి నోటీసులు

      క‌న్వ‌ర్ యాత్ర‌కు యూపీ అనుమ‌తులు ఇవ్వ‌డంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  క‌రోనా దృష్ట్యా అనుమ‌తులు ఎలా  ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.  సుమోటోగా కేసును స్వీక‌రించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.  అయితే, ఈ యాత్ర‌కు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.  మ‌హాశివుడి భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్క‌డి ప‌విత్ర‌మైన గంగాన‌ది జ‌లాలను తీసుకొని వ‌స్తారు.  వాటిని స్థానికంగా ఉండే శివాల‌యంలో మ‌హాశివునికి అభిషేకిస్తారు.  ఈ యాత్ర ప్ర‌తి…
    ←1…143144145146147…149→

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions