Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • ఇదే తొలిసారి.. 12 హైకోర్టులకు 68 మంది జడ్జీలు..
      #Top Story

      ఇదే తొలిసారి.. 12 హైకోర్టులకు 68 మంది జడ్జీలు..

      భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే ఒకేసారి సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందిని నియమించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 నియమించేందుకు సిద్ధమయ్యారు.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.. చీఫ్…
    • ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..
      #Top Story

      ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..

      సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్‌ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
    • 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీం ఆదేశం!
      #జాతీయం

      40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీం ఆదేశం!

      ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు కట్టేశారు. వందల కోట్లు ధార పోశారు. చివరకు అది అక్రమమని తేలడంతో.. భవనాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని నేలమట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్‌తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్‌…
    • సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం.. ఇలా ఇదే తొలిసారి..
      #Top Story

      సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం.. ఇలా ఇదే తొలిసారి..

      సుప్రీం కోర్టులో తొలిసారి ఓ అరుదైన ఘటన జరిగింది.. కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ… సుప్రీంకోర్టు కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. మరోవైపు.. కోవిడ్‌ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి మార్చారు.. ఇక, జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష…
    • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం…
      #జాతీయం

      సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం…

      సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది నేడు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 9 మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు, సంప్రదాయంగా కోర్టు హాల్ 1 లో కొత్తగా నియామకమైన న్యాయమూర్తుల తో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయుస్తారు. అయుతే, ఇప్పుడు కోర్టు హాల్ 1 లో కాకుండా, సుప్రీం కోర్టు అనుబంధ భవన సముదాయంలో ఉన్న ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని…
    • వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…
      #జాతీయం

      వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…

      సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు.…
    • పేరుకుపోయిన పెండింగ్‌ కేసులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
      #ఆంధ్రప్రదేశ్

      పేరుకుపోయిన పెండింగ్‌ కేసులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

      ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్‌ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు స‌త్వర ప‌రిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్‌లైన్‌ లీగ‌ల్ కేస్ మానీటరింగ్‌ సిస్టమ్‌ అనే కొత్త వ్యవ‌స్థ ప్రవేశపెట్టాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది..…
    • కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్‌ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!
      #Top Story

      కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్‌ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!

      ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్‌ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్‌ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్‌ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు…
    • సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…
      #Top Story

      సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…

      భార‌త అత్యున్న‌త న్యాయ‌స్తానం సుప్రీంకోర్టులో 9 మందిని జ‌డ్జీలుగా నియమించే అవ‌కాశం ఉన్న‌ది.  దీనికి సంబందించి కొలీజియం 9 మంది పేర్ల‌ను సిఫార‌సు చేసింది.  జ‌స్టిస్ ఏఎస్ ఓకా(క‌ర్ణాట‌క హైకోర్టు చీఫ్ జ‌స్టిస్), జ‌స్టిస్ విక్రమ్‌నాథ్ (గుజ‌రాత్ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి (సిక్కం హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ హిమా కొహ్లీ(తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న( క‌ర్ణాట‌క హైకోర్ట్ జడ్జి), జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్ (కేర‌ళ హైకోర్ట్ జ‌డ్జి),…
    • పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు
      #జాతీయం

      పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు

      పెగాసస్ స్కామ్ వ్య‌వ‌హారం భార‌త రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపింది.. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం పెగా‌స‌స్ వ్య‌వ‌హారంలో అట్టుడికిపోయాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు ద్విస‌భ్య క‌మిష‌న్ వేసి.. పెగా‌స‌స్‌పై విచార‌ణ‌కు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్త‌ల్లోని నిలిచింది ప‌శ్చిమ‌బెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…
    ←1…141142143144145…148→

తాజావార్తలు

  • Nellore Prostitution: హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!

  • Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు.. 10 నెలల తర్వాత ఇలా..

  • Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!

  • IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!

  • Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions