Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • హఫీజ్‌పేట్‌ భూముల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
      #తెలంగాణ

      హఫీజ్‌పేట్‌ భూముల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

      రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌‌పేట్‌‌ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్‌ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా…
    • టీఎస్‌ జెన్కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కారణ నోటీసులు
      #తెలంగాణ

      టీఎస్‌ జెన్కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కారణ నోటీసులు

      తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్‌ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655…
    • తీరిపోనున్న వ్యాక్సిన్‌ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!
      #Top Story

      తీరిపోనున్న వ్యాక్సిన్‌ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!

      ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వ‌చ్చే ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య ఐదు నెల‌ల వ్యవ‌ధిలో మ‌రో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేష‌న్‌పై సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యాన్ని పేర్కొంది. ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య కొవిషీల్డ్ డోసులు…
    • బిగ్‌ బ్రేకింగ్: ఏపీలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు
      #Top Story

      బిగ్‌ బ్రేకింగ్: ఏపీలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు

      విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడియన మంత్రి ఆదిమూలపు సురేష్.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం…
    • ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి…

      ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారు. అన్ని అంశాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలని ఏపీ ప్రభుత్వం కోరింది. రేపే అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు… ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ…
    • సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ః ఏ ఒక్కరు చ‌నిపోయినా… కోటిప‌రిహారం…
      #Top Story

      సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ః ఏ ఒక్కరు చ‌నిపోయినా… కోటిప‌రిహారం…

      దేశంలో 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌గా, ఏపీ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా నిర్వ‌స్తామ‌ని అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేసింది.  ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయింది.  దేశంలోని అనేక బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయ‌ని, ఒక‌వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే… ఏ ఒక్క విద్యార్ధి మ‌ర‌ణించినా కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.  క‌రోనా మ‌హమ్మారి విస్త‌ర‌ణ వేళ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యో లక్ష‌లాదిమంది విద్యార్ధుల‌ను ఎలా కూర్చోబెడ‌తార‌ని ప్ర‌శ్నించింది.…
    • ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్దుల ఉత్తీర్ణతను నిర్ణయించలేం…
      #ఆంధ్రప్రదేశ్

      ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్దుల ఉత్తీర్ణతను నిర్ణయించలేం…

      ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్…
    • సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పందించిన ఏపీ మంత్రి ఆదిమూలపు
      #ఆంధ్రప్రదేశ్

      సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పందించిన ఏపీ మంత్రి ఆదిమూలపు

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు…
    • ఏపీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!
      #Top Story

      ఏపీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!

      ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం…
    • సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…
      #Top Story

      సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి విద్యాసంవ‌త్స‌రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే విధంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప‌రీక్ష‌ల‌ను కూడా తిరిగి నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దీనిపై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.  సుప్రీం కోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను సీబీఎస్ఈ స‌మ‌ర్పించింది.   Read: ఈ నెల 20 త‌రువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? స‌డ‌లింపులు పెంచుతారా? 10,11 త‌ర‌గ‌తుల ఆధారంగా 12వ…
    ←1…144145146147148→

తాజావార్తలు

  • Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..

  • LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..

  • Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..

  • Uppudu Pindi: షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసేయండి!

  • Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions