Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • ముగిసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల పర్యటన.. తిరుగు ప్రయాణం
      #ఆంధ్రప్రదేశ్

      ముగిసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల పర్యటన.. తిరుగు ప్రయాణం

      భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాయి.. రెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు.. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చ‌క్రస్నానం ఘ‌ట్టంలో పాల్గొన్న ఆయన.. మూల విరాట్ అభిషేకం…
    • నేడు తిరుమలకు సీజే  ఎన్వీ రమణ..షెడ్యూల్ ఇదే !
      #ఆంధ్రప్రదేశ్

      నేడు తిరుమలకు సీజే ఎన్వీ రమణ..షెడ్యూల్ ఇదే !

      సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ… శ్రీవారి దర్శనార్థం ఇవాళ తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోన్నారు. అంతేకాదు… ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్న ఎన్వీ రమణ… రేపు చక్రస్నానంలో పాల్గొననున్నారు.…
    • రేపు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ
      #ఆంధ్రప్రదేశ్

      రేపు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ

      భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమలకు రానున్నారు చీఫ్ జస్టిస్… మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఆయన.. ఆ తర్వాత తిరుచానూరుకు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుమలకు చేరుకుంటారు.. ఇక, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కూడా తిరుమలకు…
    • సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు
      #జాతీయం

      సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు

      సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు…
    • లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌
      #Top Story

      లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌

      ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్‌ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
    • మంత్రి  ఆదిమూలపు ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !
      #ఆంధ్రప్రదేశ్

      మంత్రి ఆదిమూలపు ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !

      ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా…
    • లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ ఆగ్రహం.. యూపీ సర్కార్‌లో కదలిక..!
      #Top Story

      లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ ఆగ్రహం.. యూపీ సర్కార్‌లో కదలిక..!

      లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్…
    • స‌రికొత్త ట్రెండ్‌:  పాముకాటుతో హ‌త్య‌లు…
      #Top Story

      స‌రికొత్త ట్రెండ్‌: పాముకాటుతో హ‌త్య‌లు…

      రాజ‌స్తాన్ లో ఎవ‌రిపైనైనా కోపం ప‌గ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ త‌రువాత పాము కాటుతో చ‌నిపోయిన‌ట్టు చిత్రీక‌రిస్తూ నేర‌స్తులు తప్పించుకుంటున్నారు.  ప్ర‌స్తుతం ఇదే ట్రెండ్ కోన‌సాగుతోంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీర‌మ‌ణ ధ‌ర్మాసం పేర్కొన్న‌ది.  దీనిపై ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయింది.  రాజ‌స్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మ‌హిళ కుమారులిద్ద‌రూ ఆర్మీలో ప‌నిచేస్తున్నారు.  వీరిలో పెద్ద కుమారుడు స‌చిన్‌కు అల్ఫాన్సా అనే యువ‌తితో 2018 డిసెంబ‌ర్ 18…
    • ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై నేడు సుప్రీంలో విచార‌ణ‌…
      #Top Story

      ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై నేడు సుప్రీంలో విచార‌ణ‌…

      ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై రైతులు మండిప‌డుతున్నారు.  అటు, ప్ర‌తిప‌క్షాలు కూడా ఈ విష‌యంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.  ప్ర‌స్తుతం ల‌ఖింపూర్‌లోకి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డం లేదు.  144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు.  అయితే, ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న‌ది.  దీనిపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌బోతున్న‌ది.  సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు…
    • నీట్-పీజీ 2021.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
      #జాతీయం

      నీట్-పీజీ 2021.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

      నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూప‌ర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-పీజీ 2021 ప‌రీక్షలో పాత సిల‌బ‌స్‌నే పున‌రుద్ధరించాల‌ని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ప‌రీక్ష నిర్వహ‌ణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ప‌రీక్షల బోర్డు (ఎన్బీటీ)ల‌పై మండిపడింది… పాత సిల‌బ‌స్ ప్రకారం టెస్ట్‌ నిర్వహించ‌డంతోపాటు వ‌చ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీల‌ను మార్చాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు…
    ←1…139140141142143…149→

తాజావార్తలు

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ

  • OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!

  • Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?

  • Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions