Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • మంత్రి  ఆదిమూలపు ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !
      #ఆంధ్రప్రదేశ్

      మంత్రి ఆదిమూలపు ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !

      ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా…
    • లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ ఆగ్రహం.. యూపీ సర్కార్‌లో కదలిక..!
      #Top Story

      లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ ఆగ్రహం.. యూపీ సర్కార్‌లో కదలిక..!

      లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్…
    • స‌రికొత్త ట్రెండ్‌:  పాముకాటుతో హ‌త్య‌లు…
      #Top Story

      స‌రికొత్త ట్రెండ్‌: పాముకాటుతో హ‌త్య‌లు…

      రాజ‌స్తాన్ లో ఎవ‌రిపైనైనా కోపం ప‌గ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ త‌రువాత పాము కాటుతో చ‌నిపోయిన‌ట్టు చిత్రీక‌రిస్తూ నేర‌స్తులు తప్పించుకుంటున్నారు.  ప్ర‌స్తుతం ఇదే ట్రెండ్ కోన‌సాగుతోంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీర‌మ‌ణ ధ‌ర్మాసం పేర్కొన్న‌ది.  దీనిపై ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయింది.  రాజ‌స్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మ‌హిళ కుమారులిద్ద‌రూ ఆర్మీలో ప‌నిచేస్తున్నారు.  వీరిలో పెద్ద కుమారుడు స‌చిన్‌కు అల్ఫాన్సా అనే యువ‌తితో 2018 డిసెంబ‌ర్ 18…
    • ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై నేడు సుప్రీంలో విచార‌ణ‌…
      #Top Story

      ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై నేడు సుప్రీంలో విచార‌ణ‌…

      ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై రైతులు మండిప‌డుతున్నారు.  అటు, ప్ర‌తిప‌క్షాలు కూడా ఈ విష‌యంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.  ప్ర‌స్తుతం ల‌ఖింపూర్‌లోకి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డం లేదు.  144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు.  అయితే, ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న‌ది.  దీనిపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌బోతున్న‌ది.  సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు…
    • నీట్-పీజీ 2021.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
      #జాతీయం

      నీట్-పీజీ 2021.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

      నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూప‌ర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-పీజీ 2021 ప‌రీక్షలో పాత సిల‌బ‌స్‌నే పున‌రుద్ధరించాల‌ని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ప‌రీక్ష నిర్వహ‌ణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ప‌రీక్షల బోర్డు (ఎన్బీటీ)ల‌పై మండిపడింది… పాత సిల‌బ‌స్ ప్రకారం టెస్ట్‌ నిర్వహించ‌డంతోపాటు వ‌చ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీల‌ను మార్చాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు…
    • ఉత్తరప్రదేశ్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు…
      #జాతీయం

      ఉత్తరప్రదేశ్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు…

      ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస దురదృష్టకరమని సోమవారం విచారం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని విచారం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన (సత్యాగ్రహం ) నిర్వహించడానికి అనుమతి కోరుతూ “కిసాన్ మహాపంచాయత్” దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే లఖింపూర్ ఖేరి లాంటి సంఘటనలు నిరోధించేందుకు, ఏలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతించరాదని కేంద్రం తరఫున హాజరైన…
    • రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…
      #Top Story

      రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…

      కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు.  ఢిల్లీలోని రోడ్ల‌ను దిగ్బంధం చేశారు.  ఢిల్లీ పొలిమేర‌ల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్ష‌లు చేపట్టారు.  పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేస్తున్నారు.  అటు హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  రైతులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలియ‌జేసేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.…
    • సుప్రీంకోర్టు కీల‌క తీర్పు:  వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…
      #Top Story

      సుప్రీంకోర్టు కీల‌క తీర్పు: వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…

      క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన కుటుంబాల‌కు ఇచ్చే ప‌రిహారంపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.  క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.  క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు దృవీక‌ర‌ణ ప‌త్రం లేకున్నాకూడా ప‌రిహారం అందించాల‌ని,  ఈ ప‌రిహారం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  జాతీయ విపత్తున నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌తిపాదించిన విధంగా రూ.50 వేల ప‌రిహారాన్ని ఇవ్వ‌కుండా ఏ రాష్ట్రం నిరాక‌రించరాద‌ని,…
    • న్యాయ వ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు : ఎన్వీ రమణ
      #జాతీయం

      న్యాయ వ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు : ఎన్వీ రమణ

      న్యాయ వ్యవస్థలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఎన్వీ రమణ. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో మహిళలకు ప్రాతినిథ్యమే లేకపోగా, రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారాయన. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు సీజేఐ. ఆకాశంలో సగం… అవకాశాల్లోనూ మహిళలకు సగం వాటా ఇవ్వాల్సిందే అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. మన న్యాయ…
    • ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !
      #జాతీయం

      ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !

      ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ…
    ←1…139140141142143…148→

తాజావార్తలు

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

  • Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!

  • Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..

  • Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions