Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Students

Students News

    • హత్య కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష
      #క్రైమ్

      హత్య కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష

      యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టి చంపిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష విధించింది బంగ్లాదేశ్‌ కోర్టు. 2019లో నీటి పంపకాలకు సంబంధించి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా. దీనిని విమర్శిస్తూ అబ్రర్‌ ఫహద్‌ ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అబ్రర్‌ ఫహద్‌ తీరుపై అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆగ్రహించింది. అబ్రర్‌ ఫహద్‌ క్రికెట్‌ బ్యాట్లు, ఇతర వస్తువులతో 25 మంది విద్యార్థులు తీవ్రంగా…
    • విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఆదిమూలపు సురేష్‌
      #ఆంధ్రప్రదేశ్

      విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఆదిమూలపు సురేష్‌

      మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం…
    • చల్మెడ కాలేజీలో పెరిగిన కరోనా కేసులు
      #కరీంనగర్

      చల్మెడ కాలేజీలో పెరిగిన కరోనా కేసులు

      కరీంనగర్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్‌లోని చల్మెడ మెడికల్‌ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్‌కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్‌ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్‌ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను…
    • విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: ఆదిమూలపు సురేష్‌
      #ఆంధ్రప్రదేశ్

      విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: ఆదిమూలపు సురేష్‌

      కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్‌ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ…
    • సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ
      #తెలంగాణ

      సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ

      కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్‌ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్‌ బ్లాక్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు…
    • ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..
      #ఆంధ్రప్రదేశ్

      ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..

      ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై…
    • ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మళ్లీ  విద్యార్థులకు ఆన్‌ లైన్‌ క్లాసులు !
      #Top Story

      ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మళ్లీ విద్యార్థులకు ఆన్‌ లైన్‌ క్లాసులు !

      ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్‌లైన్‌ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ విద్యాబోధనే ఇందులో…
    • యూకే వైపు భార‌త విద్యార్థుల చూపులు… భారీగా పెరిగిన డిమాండ్‌…వీసా మ‌రింత ఆల‌స్యం…
      #Top Story

      యూకే వైపు భార‌త విద్యార్థుల చూపులు… భారీగా పెరిగిన డిమాండ్‌…వీసా మ‌రింత ఆల‌స్యం…

      క‌రోనా త‌రువాత చ‌దువు, ఉపాధి అవ‌కాశాల కోసం విదేశాల‌కు వెళ్లేవారి సంఖ్య మ‌రింత‌గా పెరుగుతున్న‌ది.  ముఖ్యంగా ఇండియా నుంచి యూకే వెళ్లేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతున్నారు.  అంత‌ర్జాతీయ విమానాలపై ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డంతో మ‌రింత ఎక్కువ మంది విదేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  అటు యూర‌ప్ దేశాలు సైతం జానాభాను పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  క‌రోనా సంక్షోభంలో యూర‌ప్ లో భారీ ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది.  దీన్ని భ‌ర్తీ చేసుకునేందుకు యూర‌ప్ దేశాలు వీసాల‌ను సుల‌భ‌త‌రం చేసింది.   Read:…
    • ఆ కాలేజీలో 66 మంది విద్యార్థుల‌కు క‌రోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా…
      #Top Story

      ఆ కాలేజీలో 66 మంది విద్యార్థుల‌కు క‌రోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా…

      క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నామ‌ని అనుకునే లోపే మ‌ళ్లీ కేసులు మొద‌ల‌వుతున్నాయి.  వ్యాక్సిన్ ను వేగంగా అంద‌రికీ అందిస్తున్నా క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిగా కోలుకోలేక‌పోయాం.  తాజాగా క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్‌లోని ఓ మెడిక‌ల్ కాలేజీలో 66 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ జ‌రిగింది.  400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు.  రెండు హాస్ట‌ల్స్ నుంచి విద్యార్థులు ఎవ‌ర్నీ బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు.   Read: ఆ కొండ వెనుక కొండంత క‌ష్టం……
    • ఇంట‌ర్ అడ్మిష‌న్‌ గ‌డువు పెంపు… ఇదే చివ‌రి అవ‌కాశం…
      #Top Story

      ఇంట‌ర్ అడ్మిష‌న్‌ గ‌డువు పెంపు… ఇదే చివ‌రి అవ‌కాశం…

      ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం అడ్మిష‌న్స్ ను మ‌రోసారి పొడిగించారు.  ఇప్ప‌టికే ప‌లుమార్లు తేదీని పొడిగిస్తూ వ‌చ్చిన ఇంట‌ర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వ‌ర‌కు గ‌డువును పొడిగించింది.  ఇదే చివ‌రి అవ‌కాశం అని, మొద‌టి సంవ‌త్స‌రంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాల‌ని పేర్కొన్న‌ది.  ఇక‌, ఈ విద్యాసంవ‌త్సంలో ఇంట‌ర్‌లో 70 శాతం సిల‌బ‌స్ మాత్ర‌మే ఉండ‌బోతున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించింది.   Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య…
    ←1…3334353637…39→

తాజావార్తలు

  • Mojtaba Khamenei: క్షణాల తేడాతో మృత్యువును జయించిన మొజ్తబా ఖమేనీ..

  • Rajinikanth Fans: రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్‌కి ఓట్లు పడకుండా చేస్తాం!

  • VIJAY : విజయ్‌ జీవితంలో ఏప్రిల్‌ మలుపు.. 20న విడాకుల తీర్పు.. 23న పోలింగ్

  • Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

  • Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions