Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన…
ICC T20 Rankings: తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా తన 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది. భారత్ కు చెందిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 6వ స్థానంలోనే కొనసాగుతూ టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక జెమిమా రోడ్రిగ్స్ మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది.…
Pink Ball Test: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా నేటి నుంచి ఏకైక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన కసి మీద ఉన్న భారత్.. ఈ టెస్టులో గెలవాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనితో భారత్ ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల…
Smriti Mandhana Net Worth 2026: భారత మహిళా క్రికెట్కు గ్లోబల్ ఐకాన్గా మారిన స్మృతి మందాన.. గత రెండు సీజన్లుగా అసాధారణ విజయాలను అందుకుంటున్నారు. ప్రపంచ స్థాయి బ్యాటింగ్ ప్రదర్శనలతో పాటు కమర్షియల్గా కూడా భారీ ఎదుగుదల సాధించారు. 2025లో జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్కప్లో భారత్కు చారిత్రాత్మక తొలి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి.. టోర్నమెంట్ టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్లో మెరుపులు మెరిపించిన స్మృతి మందాన.. ఫ్రాంచైజ్…
వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత…
WPL 2026 Final: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 తుది దశకు చేరుకుంది. WPL ఫైనల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు మరికొద్ది సేపట్లో వడోదరలోని కొటాంబి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. 2024లో ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ జట్టు మరోసారి టైటిల్ను దక్కించుకోవాలని చూస్తుండగా, మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి WPL ట్రోఫీని ముద్దడాలని పట్టుదలతో ఉంది. T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్…
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ..…
DC vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను నమోదు చేస్తుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్.. డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..! మొదట…
Smriti Mandhana: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది. బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం..! మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా…
IND vs SL: తిరువనంతపురం వేదికగా జరిగిన నాల్గో మహిళల టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల ధనాధన్ బ్యాటింగ్తో భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంతో శ్రీలంకపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.…