iQOO భారత్ లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. iQOO 15R 5G కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రిలీజ్ కు ముందు iQOO 15R 5G ధర లీకైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లోని ఒక పోస్ట్లో , టిప్స్టర్ ప్యాషనేట్ గీక్స్ ఈ స్మార్ట్ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999,…
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్…
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Poco నుంచి కొత్తగా Poco M8 5G ఈరోజు భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. విడుదల తర్వాత ఈ ఫోన్ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తో పాటు Poco అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
Redmi Turbo 5 Max: షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ తన కొత్త Redmi Turbo 5 సిరీస్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో తొలిసారి Redmi Turbo 5 Max అనే సరికొత్త మోడల్ ను కూడా లాంచ్ చేయబోతుంది అని రెడ్మీ అధికారిక Weibo పోస్టు ద్వారా వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు మళ్లీ బెడ్ టైమ్ వరకు గంటల కొద్దీ ఫోన్ లోనే గడిపేస్తున్నారు. కాల్స్, రీల్స్, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు, సినిమాలు, సోషల్ మీడియాలో సమయం గడపడానికి ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ను టైమ్ పాస్ కోసం కాకుండా తెలివిగా ఉపయోగించుకుంటే నైపుణ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఆదాయ వనరుగా కూడా మారుతుంది. స్టడీ, హెల్త్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, వృత్తిపరమైన పని,…
స్మార్ట్ఫోన్లపై ఆధారపడటం రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2040 నాటికి భారతదేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య 1.55 బిలియన్లకు చేరుకుంటుంది. సాధారణ సంభాషణ నుంచి మెసేజింగ్ తో పాటు సంగీతం నుంచి పుస్తకాల వరకు, సినిమాల నుంచి గేమింగ్ వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నింటికీ ఇప్పుడు స్మార్ట్ఫోన్ అవసరం. కానీ.. ఇదే ఫోన్ను ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఎందుకు ఉపయోగించకూడదు!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు…
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే…
Smartphone Effects: ప్రస్తుత కాలంలో మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో మనుశుల మధ్య వ్యక్తిగత సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ వల్ల పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతుంది. తల్లిదండ్రులు, భార్యభర్తలు, పిల్లలతో ఉండే సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని వివో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.