Smartphone Effects: సంసారాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్ఫోన్.. వివో సర్వేలో సంచలన విషయాలు..
- సెల్ ఫోన్లు మనుషుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతున్నాయి..
- స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేమని ఒప్పుకుంటున్న పేరెంట్స్, పిల్లలు..
- తల్లిదండ్రులు, పిల్లల మధ్య గొడవలకు స్మార్ట్ఫోన్ కారణం: వివో సర్వేలో వెల్లడి
Smartphone Effects: ప్రస్తుత కాలంలో మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో మనుశుల మధ్య వ్యక్తిగత సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ వల్ల పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతుంది. తల్లిదండ్రులు, భార్యభర్తలు, పిల్లలతో ఉండే సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని వివో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. తల్లిదండ్రులు సగటున రోజుకి.. 5 గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు 4 గంటలకంటే ఎక్కువ టైం ఈ స్మార్ట్ఫోన్లలో గడుపుతున్నారని వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియాలో నిమగ్నమైనట్లు తెలిసింది.
Also Read
- 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
కాగా, స్మార్ట్ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను బాగా దెబ్బ తీస్తుంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో ఎక్కువగా స్మార్ట్ఫోన్ వాడటం వల్ల వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని వివో సర్వేలో వెల్లడైంది. ఈ మార్పులే వారి మధ్య సంఘర్షణకు దారి తీస్తున్నాయి. మరోవైపు, 73 శాతం మంది పేరెంట్స్.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య గొడవలకు అధికంగా స్మార్ట్ఫోన్ ను వినియోగించడమే కారణమని సర్వేలో తేలింది.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!
అయితే, తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో ఈ స్మార్ట్ఫోన్ భాగంగా మారిపోయింది. దీని వల్ల 76 శాతం మంది పేరెంట్స్, 71 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేరని ఒప్పుకుంటున్నారని సర్వేలో తేలింది. కాగా, స్మార్ట్ఫోన్లకు బానిసలుగా 64 శాతం మంది పిల్లలు మారిపోగా.. వారు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారని తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, పూణేలలోనే స్మార్ట్ఫోన్ వినియోగదారులను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాలను వివో ప్రకటించింది.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో