Anakapalle Crime: చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతోన్న సమయంలో.. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి కొన్ని ప్రమాదాలు జరిగితే.. మరికొన్ని మాత్రం నిర్లక్ష్యంగా.. చార్జింగ్ పెట్టి ఉండగానే ఫోన్ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, అనకాపల్లి నర్సీపట్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. నర్సీపట్నం మున్సిపాలిటీ కోమటి వీధిలో రాత్రి 7:30 గంటల సమయంలో క్యాటరింగ్ బాయ్ గా పని చేస్తున్న కోమాకుల లక్ష్మణ్ అనే 25 ఏళ్ల యువకుడు…
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి.
Phone Addict: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఎంతలా అంటే అవి వారి జీవితంలో భాగం. ఫోన్ లేకుండా రోజు గడవదు. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచే చేసేవిధంగా టెక్నాలజీ మారింది.
Websites ban: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు రావడంతో చదువుకునే పిల్లలకు ఫోన్లు తప్పనిసరై పోయాయి. పిల్లల చేతికి ఫోన్లు చేరడంతో వారంతా వాటితో ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. టీనేజ్.. ఇది ఆకర్షణలకు గురయ్యే వయసు. మీడియాలో పెరుగుతున్న అశ్లీలత్వం…
ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల కాలం.. ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా.. ఎగబడి కొనేవారు కొందరైతే.. మార్కెట్లోకి వచ్చిన ఫోన్ తమ బడ్జెట్లో దొరుకుతుందా? అని ఆలోచించేవారు మరికొందరు.. తాజాగా, భారత మార్కెట్లో రెడ్మీ మరో బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది… క్లీన్ ఆండ్రాయిడ్ 12, హీలియో ఏ22 చిప్, వాటర్డ్రైప్-స్టైల్ నాచ్తో రెడ్మి ఏ1 పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మొబైల్ ధర రూ.6,499గా నిర్ణయించారు.. ఇక, ఈ నెల 9వ తేదీ నుంచి కొనుగోలుదారులకు…
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. మరోసారి జియో ఫోన్ 5జీతో వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది.
‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం…
Moto G42 India launch has been tipped to take place as early as next week. The new Motorola phone was unveiled earlier this month and debuted in Brazil shortly after its official announcement.
సాంసంగ్ గెలాక్సీ సిరీస్లో లాంఛ్ చేసిన స్మార్ట్ఫోన్లు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. సాంసంగ్ ఎఫ్ సిరీస్లో మరో మొబైల్ లాంఛ్ చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ఫోన్ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. జూన్ 22న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లాంఛ్ చేయనున్నట్టు ఫ్లిప్కార్ట్లో టీజర్ కనిపించింది. దీంతో డిజైన్కు సంబంధించిన సమాచారం బయటికి వచ్చింది. డిజైన్తో పాటు కొన్ని ఫీచర్లు…