Flipkart Monumental Sale 2025: ప్రారంభమైన ఫ్లిప్కార్ట్ సేల్.. భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడు కొనకపోతే నష్టపోతారు!
- ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్
- స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్
- జనవరి 19 వరకు కొనసాగనున్న సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ సేల్ ను యూజ్ చేసుకుని వేలల్లో లాభం పొందొచ్చు. HDFC క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి 10 శాతం డిస్కౌంట్ను పొందవచ్చు.
ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్లో ఎలక్ట్రానిక్స్ లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 16, గెలాక్సీ S24 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చు. ఐఫోన్ 16 మోడల్పై రూ. 10 వేల తగ్గింపుతో రూ.63,999 కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.73,999, ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,02,900 గా ఉంది. దీంతోపాటు గెలాక్సీ S24 ప్లస్ మోడల్ను రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ. 19,999గా ఉంది. ఈ మోడళ్లతోపాటు షియోమీ, పోకో, వివో, ఐకూ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లను తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ల్యాప్ టాప్ యాక్సెసరీస్ రూ. 99 ధరలతో లభిస్తాయి. మౌస్ కీబోర్డ్స్ రూ. 149కే అందుబాటులో ఉన్నాయి. పెన్ డ్రైవ్ ఎస్డీ కార్డ్స్ రూ. 299కే వచ్చేస్తున్నాయి. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్ టాప్స్ రూ. 10,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక టీవీల విషయానికి వస్తే.. 4K అండ్ QLED TVs రూ. 15,999కే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, సోనీ, మోటోరోలా, రియల్మి, రెడ్మి, Mi వంటి బ్రాండ్లను భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
వాషింగ్ మెషిన్స్ రూ.6,790 ధరకే లభిస్తున్నాయి. రూమ్ హీటర్స్ రూ. 799కే దక్కించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్స్ రూ. 999కే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. స్మార్ట్ వాచ్ లు కేవలం రూ. 899కే అందుబాటులో ఉంచింది. ఫాస్ట్ పవర్ బ్యాంక్స్ 50 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు. ఛార్జర్స్ అండ్ కేబుల్స్ పై 70 శాతం తగ్గింపు లభిస్తోంది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!