హీరోలు ఎవరినైనా హీరోయిన్స్ గురించి చెప్పమంటే వారిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాత్రమే చెబుతారు. స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ గురించి నేరుగా విమర్శించరు. అలాంటిది ఓ యంగ్ హీరో తాను నటించిన హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు అథర్వ మురళీ. తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా క
నటి జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన కూడా బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర ఇప్పటికీ గుర్తుండి పోతుంది.. ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమా అద్భుత విజయం సాధించింది.. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో జెనీలియా అద్భుతంగా
కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించ
చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో తన రాబోయే చిత్రం జవాన్ నుండి భార్య నయనతార పోస్టర్పై స్పందించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో షారుఖ్ ఖాన్ సరసన తొలిసారిగా నయనతార నటిస్తోంది. ఆమె సాధించిన విజయానికి నయనతారను ప్రశంసించిన విఘ్నేష్, ఆమె ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్�
Sajjanar: కొన్నిసార్లు తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పులకు బలవతారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే వారి పొరపాటు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం జరిగింది.దీనితో దేశం మొత్తం దుర్భర స్థితిని అనుభవించింది.ప్రజలు అందరూ తమ ఇంటిలోనే ఉండిపోయారు.థియేటర్లన్నీ కూడా మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్�
డైరెక్టర్ తేజ – దగ్గుబాటి హీరో అభిరామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అహింస ‘..ఈ సినిమా నిన్న విడుదలైంది.. మొదటి షో కే నెగిటివ్ టాక్ ను అందుకుంది.ఈ విషయం పై స్పందించిన శ్రీరెడ్డి.. డైరెక్టర్ తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడ
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ�