సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైట�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఫాంటసీ సినిమా బ్రో.దర్శకుడు సముద్రఖని డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది పీపుల్స్ మీడియా బ్యానర్పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల ఈ సినిమా ను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ �
నాలుగేళ్ళ క్రితం మేనమామ వెంకటేశ్ - మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' సినిమా తీసిన నిర్మాత టి.జి. విశ్వప్రసాదే... ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో 'బ్రో' మూవీ నిర్మిస్తుండటం విశేషం.
పంజా బ్రదర్స్ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. రెండేళ్ళ క్రితం కూడా వీరిద్దరి సినిమాలు ఒకే నెలలో వారం గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 'విరూపాక్ష' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ సినిమా విడుదలకు ముందుకొచ్చాయి.
Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
సెకండ్ మూవీ 'విరూపాక్ష'తో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు కార్తీక్ దండు. పలువురు నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నా ఇంతవరకూ ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదని తెలిపాడు.
ఈ వీకెండ్ లో సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో ఆంగ్ల అనువాద చిత్రం 'ఈవిల్ డెట్ రైజ్'తో పాటు 'హలో మీరా' మూవీ సైతం ఉంది.