Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు.
Reliance Jio 3GB Data Prepaid Recharge Plans 2023: ఒకప్పుడు 1 జీబీ డేటాను నెల మొత్తం వాడుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి అందుబాటులోకి రావడంతో 1జీబీ డేటా ఒక్క గంటలోనే అయిపోతుంది. కొంతమందికి రోజూ 2-3 జీబీ డేటా కూడా సరిపోవడం లేదు. ఎక్కువగా వీడియోలు చూసేవారికి, బ్రౌజింగ్ చేసేవారికి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికీ డేటా ఎక్కువగా అవసరం అవుతుంది. అలాంటి వారి…
Reliance Jio Rs 719 Plan Details: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్లో కస్టమర్లకు చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి. అయినా కూడా కస్టమర్లు ఎప్పటికప్పుడు ఉత్తమమైన రీఛార్జ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. మంచి వ్యాలిడిటీతో పాటు బలమైన ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం అన్ని ఫీచర్లతో కూడిన ఓ ప్లాన్ని జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో మీరు మంచి వ్యాలిడిటీని పొందడమే కాక.. మరిన్ని ప్రయోజనాలు కూడా అందించబడతాయి.…
Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్స్టార్ వేగంగా తన సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్స్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం…
Jio True 5G: టెలికం రంగంలో సత్తా చాటుతూ వస్తున్న రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ నెట్వర్క్ లోనూ దూకుడు చూపిస్తోంది.. 5జీ నెట్వర్క్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది టవర్లను ఏర్పాటు చేయనున్న ప్లాన్లో జియో ఉంది.. మార్చి 21న భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది జియో.. ఇక, అక్కడ నుంచి క్రమంగా సిటీలు, టౌన్లకు విస్తరిస్తూ వస్తుంది.. అత్యంత వేగవంతమైన మరియు…
Reliance Jio: అన్ని ఉచితమంటా టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఈ మధ్య తమ వినియోగదారులకు వరుసగా షాక్లు ఇస్తూ వస్తుంది.. ఇప్పుడు మరో బిగ్ షాక్ ఇచ్చింది.. పోస్ట్పెయిడ్ వినియోగదారులకు అతితక్కువ ధరకే అందుబాటులో ఉన్న ప్లాన్ను మాయం చేసింది.. మీరు జియో వినియోగదారు అయితే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దాని సరసమైన ప్లాన్ల ధరలను గతంలో రూ. 199కి పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దానిని రూ. 299కి పెంచేసింది..…
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.