ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే..
రిలయన్స్ జియో హెచ్చరికలు జారీ చేసింది. జియో తన పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చింది. జియో పేరుతో ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీ జియో మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.
భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్స్క్రైబర్లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది.
ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది.
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది.
Here is Reliance Jio Annual Packs: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ తాజాగా తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా తగ్గించింది. గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్లను ఇచ్చిన జియో.. వాటిని రెండుకు తగ్గించింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో వార్షిక ప్లాన్స్ లేకపోవడం గమనార్హం. జియో అందిస్తున్న ఆ రెండు వార్షిక ప్లాన్లు ఏంటి?, ప్రయోజనాలు ఎలా…
Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ ఇటీవల తన మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను జియో సవరించింది. అయితే…
టెలికం రంగంలోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించి దేశంలోనే అతి పెద్ద టెలికం నెట్వర్క్గా అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం నెట్వర్క్గా జియో నిలిచింది.