మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో కనిపించాడు. చరణ్తో పాటు ఆయన సోదరి శ్రీజ, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం గమనార్హం. ఈ పిక్ లో చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. చెర్రీ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు.…
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేసిందంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఉపాసనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం చెందడానికి కారణమైన ఆ పోస్ట్ ఏమిటంటే ? Read Also : థియేటర్లలోకి…
కీర్తి సురేష్ రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, వేడుకకు రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దిల్ రాజుతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. Read Also : జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి “గుడ్ లక్ సఖి” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో…
కీర్తి సురేష్ స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు నగేష్ కుకునూర్. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి సెన్సేషనల్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని హోటల్ పార్క్ హయత్లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ వేడుకకు రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also : “సఖి”తో చరణ్ ‘నాటు’ స్టెప్పులు… కీర్తికి…
నిన్న సాయంత్రం “గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికను అలంకరించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారు. కాబట్టి దీనిని చిన్న సినిమా అని పిలవవద్దని అన్నారు. Read Also…
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అనారోగ్యం కారణంగా చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడంతో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. Read Also : తగ్గేదే లే అంటున్న ‘ఖిలాడి’! రామ్ చరణ్ మాట్లాడుతూ ”నేను ముఖ్య అతిథిగా రాలేదు. నేను చిరంజీవిగారి మెసెంజర్…
కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు…
73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మామ, నిర్మాత అల్లు అరవింద్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రామ్…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ త్రిమూర్తులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సృజనాత్మక స్వేచ్ఛ, స్వంత ఊహతో…