రాజస్థాన్లో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆర్ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ కన్నుమూసింది. శస్త్రచికిత్స విఫలం కావడంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపించారు. దీంతో బోధ్పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు.
Rescue Operation: రాజస్థాన్ రాష్ట్రములోని బుధవారం సాయంత్రం దౌసా జిల్లాలోని బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ఓపెన్ బోర్వెల్ లో పడిపోయింది. ఇక అది గుర్తించిన ఇంటి సభ్యులు విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే దౌసా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రంజితా శర్మ, నీటి సరఫరా విభాగం అధికారులు, స్థానిక యంత్రాంగం అందరూ సంఘటనా…
రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక్కడ మంగళవారం గణేష్ నిమజ్జనం అనంతరం బుధవారం ఉదయం ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది.
Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడారు.
శనివారం రాజస్థాన్లోని షాపురా జిల్లా జహాజ్పూర్ సబ్డివిజన్ హెడ్క్వార్టర్స్లో జల్ఝులనీ ఏకాదశి సందర్భంగా పీతాంబర్ రాయ్ మహారాజ్ (బేవాన్) ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారు.
Bride flee: కొనుకున్న కొత్త కోడలు అత్తామామలకు మత్తు మందు కలిపి ఇచ్చి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బుండీ జిల్లాలో ఓ నవ వధువుల తన అత్తామామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Karni Mata Temple: పౌరాణిక గ్రంథాల ప్రకారం.., 33 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో పరిగణించబడ్డారు. వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు. హిందూ మతంలో గాలి, భూమి, నీరు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు. అలాంటి దేవాలయాల గురించి చాలాసార్లు విన్నారు. ఇలాంటి వాటిలో రాజస్థాన్ లోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ…
Ganesh Chaturthi: రాజస్థాన్ కోటా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన ‘‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’’ అనే పలు పోస్టులను డిలీట్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాటూరిలోని ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూల్ కమిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు.
Rajasthan: రాజస్థాన్ కోటాలో 70 ఏళ్ల రైతుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. సదరు వ్యక్తి పిత్తాశయం(గాల్బ్లాడర్)లో ఏకంగా 6110 రాళ్లను విజయవంతంగా తొలగించారు. బాధతుడు చాలా ఏళ్లుగా కడుపునొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. స్కానింగ్ రిపోర్టులో గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా సిఫారసు చేశారు.
Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.…