Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Prc

Prc News

    • ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మెబాట…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మెబాట…

      పీఆర్సీపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వ‌నున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌నున్నారు.. అయితే, ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల కోసం తాజాగా ఏపీ స‌ర్కార్ మంత్రుల క‌మిటీని వేసింది.. మంత్రులు బుగ్గ‌న, పేర్నినాని, బొత్స‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, సీఎస్‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డంపై…
    • ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!
      #ఆంధ్రప్రదేశ్

      ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!

      పీఆర్సీపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వ‌నున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌నున్నారు.. అయితే, ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల కోసం తాజాగా ఏపీ స‌ర్కార్ మంత్రుల క‌మిటీని వేసింది.. మంత్రులు బుగ్గ‌న, పేర్నినాని, బొత్స‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, సీఎస్‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డంపై…
    • బ్రేకింగ్: ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల‌కు స‌ర్కార్ క‌మిటీ
      #ఆంధ్రప్రదేశ్

      బ్రేకింగ్: ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల‌కు స‌ర్కార్ క‌మిటీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫిట్‌మెంట్‌, పీఆర్సీ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో భ‌గ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మ‌రోసారి స‌మ్మెకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్‌ను క‌లిసి స‌మ్మె నోటీసులు ఇవ్వ‌నున్నారు.. అయితే, మ‌రోవైపు.. ఉద్యోగుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డిపోయింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్‌.. ఇవాళ స‌చివాల‌యం వేదిక‌గా సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో.. దీనిపై కీల‌కంగా…
    • లైవ్‌: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత
      #ఆంధ్రప్రదేశ్

      లైవ్‌: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత

    • పీఆర్సీ జీవో.. హై కోర్టులో పిటిషన్
      #ఆంధ్రప్రదేశ్

      పీఆర్సీ జీవో.. హై కోర్టులో పిటిషన్

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగుల పీఆర్సీ వ్య‌వ‌హారంపై మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు.. మ‌ళ్లీ పోరాటానికి దిగారు.. ఇక‌, ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హై కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది.. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై కోర్టుకు వెళ్లారు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య… విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని త‌న‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.. సెక్షన్ 78(1) కి విరుద్ధంగా ఉన్న జీవోని రద్దు చేసేలా…
    • ఏపీకి భారంగా మారిన కోవిడ్ ఖర్చులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీకి భారంగా మారిన కోవిడ్ ఖర్చులు

      ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీకి కరోనా అదనపు భారంగా మారుతోందన్నారు ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు సంక్షేమానికి కోత వేశాయి. కానీ ఏపీలో సంక్షేమం ద్వారా పేదలకు నగదు పంపిణీ చేశాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఐఆర్ ఇవ్వలేదు.. ఇదో చరిత్ర అన్నారు. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి. రాజధానిని…
    • జీతాల్లో కోత పడే అవకాశం లేదు.. సమీర్ శర్మ
      #ఆంధ్రప్రదేశ్

      జీతాల్లో కోత పడే అవకాశం లేదు.. సమీర్ శర్మ

      ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్‌ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది. బడ్జెట్-పీఆర్సీని సమన్వయం…
    • LIVE: పీఆర్సీ పై సీఎస్ సమీర్ శర్మ కీలక ప్రెస్ మీట్
      #ఆంధ్రప్రదేశ్

      LIVE: పీఆర్సీ పై సీఎస్ సమీర్ శర్మ కీలక ప్రెస్ మీట్

      ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్‌ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.
    • మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!
      #ఆంధ్రప్రదేశ్

      మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!

      ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో…
    • తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ
      #Top Story

      తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ

      ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు. సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ,…
    ←12345…7→

తాజావార్తలు

  • Telangana Thalli Statue: అసెంబ్లీలో కొలువుదీరిన ‘తెలంగాణ తల్లి’.. ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

  • Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే

  • Metpally: హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు ప్రవేశం నిరాకరణ.. స్కూల్ వద్ద ఉద్రిక్తత..!

  • KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ?

  • Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions