ఏపీకి భారంగా మారిన కోవిడ్ ఖర్చులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీకి కరోనా అదనపు భారంగా మారుతోందన్నారు ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు సంక్షేమానికి కోత వేశాయి. కానీ ఏపీలో సంక్షేమం ద్వారా పేదలకు నగదు పంపిణీ చేశాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఐఆర్ ఇవ్వలేదు.. ఇదో చరిత్ర అన్నారు.
కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి. రాజధానిని కోల్పోవడం వల్ల 2015-2020 వరకు రూ. 1.80 లక్షల కోట్లు నష్టం వచ్చిందని రావత్. తెలంగాణ జెన్కో నుంచి రూ. 6284 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ డివైడ్ లోన్ రూ. 33478 కోట్లు ఉన్నాయి.కరోనా వల్ల రూ. 21,933 కోట్లు రెవెన్యూ నష్టం సంభవించిందన్నారు. కోవిడ్ కారణంగా అదనపు ఖర్చు రూ. 30 వేల కోట్లకు చేరిందన్నారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఐఆర్ మొత్తం నుంచి అడ్జస్ట్ చేస్తామని ఐఆర్ ప్రకటిస్తూ ఇచ్చిన జీవోలోనే స్పష్టంగా చెప్పామని రావత్ వివరించారు.
Also Read
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
అధ్యయనం తర్వాతే నిర్ణయం: శశిభూషణ్, జీఏడీ ముఖ్య కార్యదర్శి
పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాతే అధికారుల కమిటీ 14.29 శాతం రికమెండ్ చేసింది. ప్రభుత్వం మాత్రం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. సీపీసీ ప్రకారం హెచ్చార్ఏ స్లాబులు ఇవ్వాలని నిర్ణయించాం.సీసీఏ కూడా రద్దు చేశాం.పీఆర్సీ అంటే ఫిట్మెంట్, హెచ్చార్ఏనే కాదు.. చాలా కాంపోనెంట్లు ఉంటాయి.కొన్ని కాంపోనెంట్లల్లో తగ్గాయి.. కొన్నింటిలో పెరిగాయి.
హెచ్చార్ఏను కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాయి.యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, మధ్య ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు సీపీసీనే ఫాలో అవుతున్నాయి.ఐఏఎస్ అధికారులకున్న రూ. 40 వేల స్లాబును తొలగించాం.పీఆర్సీ ఇంపాక్ట్ ఏపీ ప్రభుత్వంపై రూ. 10,247 కోట్ల భారం పడుతుంది.గ్రాస్ పే ఎక్కడా తగ్గదు..?అన్నారు శశిభూషణ్.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
-
Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!