Adipuruash: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇటీవల ఆ చిత్ర టీజర్ రిలీజయి రికార్డులు నెలకొల్పుతుంది.
Prabhas: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు నిన్నటితో ఒక పెద్ద పండుగ వచ్చేసింది. ఆదిపురుష్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో ప్రభాస్ ఫ్యాబ్స్ పండుగ చేసుకుంటున్నారు.
Adipurush: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానులు రికార్డుల గురించే ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుండటంతో ఆదిపురుష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీర్చలేని ఆకలిని ఆదిపురుష్ తీరుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా అయోధ్యలో ఆదిపురుష్…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.…
Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నుంచి టీజర్ ఈరోజు విడుదలైంది. గుజరాత్లోని అయోధ్యలో నిర్వహించిన భారీ ఈవెంట్లో టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్లో ప్రభాస్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం ఉంటుందని ప్రభాస్ రౌద్రంతో చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. న్యాయం రెండు పాదాలతో పది తలల నీ అన్యాయాన్ని ఎదురించడానికే అని ప్రభాస్ చెప్పే డైలాగ్ కూడా బాగుంది.…
Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు.
Prabhas: నేడు మొగల్తూరు లో జాతర వాతవరణం నెలకొంది. సెప్టెంబర్ 11 న రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం విదితమే. నేడు ఆయన స్వస్థలమైన మొగల్తూరులో సంస్కరణ సభను కుటుంబ సభ్యులు నిర్వహించారు.