Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?
Pooja Hegde: సినిమా.. గ్లామర్ ప్రపంచం.. ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకసారి గోల్డెన్ లెగ్ గా ముద్ర పడితే.. ఇంకోసారి ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటారు.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు.
Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య సోషల్ మేడీఐలో చాలా తక్కువ కనిపిస్తున్న నాగ్.. బయట విషయాలను ఎక్కువగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు.
ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో పూజా హెడ్గే కూడా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోల పక్కన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోంది పూజా. అయితే పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. పూజా హెగ్డే హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ వెయ్యడానికి ఇద్దరు దర్శకులు రెడీ…
Akkineni Nagarjuna: కన్నడ కస్తూరి పూజా హెగ్డే తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు. దాదాపు అగ్రహీరోలందరితో నటించిన పూజా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో, నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన పూజ ప్రస్తుతం ఓ కమర్షియల్ యడ్లో నాగ్తో కలసి షూటింగ్లో బిజీగా ఉంది. శీతల పానీయానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటన హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అర్జున్ మాలిక్ దర్శకత్వం…
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో…