TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పభుత్వం విప్ బాల్క సుమన్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్లో దత్తాత్రేయ గవర్నర్గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు.…
BJP National Vice President DK Aruna About Mahila Bandhu. సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని, బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు అన్న కేసీఆర్ అసెంబ్లీని కేవలం వారంలో ముగించారని ఆమె విమర్శించారు. ఆ మాత్రం దానికి సభ ఎందుకు.. ఫామ్ హౌజ్ లో ఉండి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలదా అని ఆమె ఎద్దేవా చేశారు. ధర్నా…
1.యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. 2.ఏపీ సీఎం జగన్ పై నిప్పులు…
BJP National Vice President DK Aruna Made Comments On CM KCR. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా టీఆర్ఎస్ వాళ్ళే అని పరిగణించాలన్నారు. కేసీఆర్కి బీజేపని చూస్తే కల్లోకి రావడమే కాదు వణుకు పుడుతుందని ఆమె ఎద్దేవా చేశారు.…
రాజధాని పరిధిలోని సీఆర్డీఏకు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొత్త అర్థం చెప్పారు. సీఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కాదని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. తుళ్లూరులో రైతులను బెదిరించి 52వేల ఎకరాలను లాక్కున్న చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రైతులతో కలిసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భూములు లేని పేదవారిని ఆదుకునేందుకు సీఆర్డీఏ ద్వారా తమ ప్రభుత్వం రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని…
Telangana IT Minister KTR will visit Karimnagar Today. And Laid The Foundation Stone for many Sevelopment Works. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కనీసం 3 కోట్ల నిధులు తెచ్చాడా అని ఆయన విమర్శించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని,…
BJP MLA Etela Rajender Made Sensational Comments On CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికత లేని వ్యక్తి అని, బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేది కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని, 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ పార్టీని మింగిన చరిత్ర…
బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రేపు జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర అని, సీఎం ధర్నా చేస్తే ఒప్పు….బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం… ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ‘ప్రజాస్వామ్య…
Congress MLA Komatireddy Raj Gopal Reddy Made Sensational Comments. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలో కార్యకర్తలనుద్దేశించి ఘాలు వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేనని, ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే భాదేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై కేసీఆర్పై పోరాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే పార్టీ…
Former Minister Thummala Nageswara Rao Made Sensational Comments. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులు మాత్రం నమ్మవద్దంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శత్రువులు పక్క పార్టీలో వెళ్ళిపోతారు ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారని ఆయన విమర్శించారు. ద్రోహాన్ని మీరు చూసుకోండి మళ్ళీ…