మావోయిస్టు కీలక నేత హరిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్గా… ప్లాటున్ మెంబర్గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన…
హైదరాబాద్లో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూ కలవరపెడుతున్నాయి… తాజాగా, ఓల్డ్సిటీలో మరో ఘటన బయటపడింది.. తమ్ముడి భార్యపై కన్నేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తి.. ఆమెను లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.. విషయం పోలీసులకు గానీ, బయట ఎవ్వరికి చెప్పినా చంపేస్తానంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేశాడు.. అంతేకాదు.. పలుమార్లు దాడులు కూడా చేసినట్టు బాధిత మహిళ చెబుతోంది.. మూడు నెలలపాటు ఇర్ఫాన్ చిత్రహింసలను మౌనంగా బరించిన ఆ మహిళ.. చివరకు కుటుంబపెద్దల సహకారంతో.. భరోసా…
సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడు అయిన రాజు పోలీసులకు చిక్కుండానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే ఈ ఘటనపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాజు ఆత్మహత్య విషయం లో ఎలాంటి అనుమానం అక్కరలేదు అని తెలిపారు. నిన్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఉన్న లోకో పైలట్ లు ఆత్మహత్య ను…
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆచూకీ, సమాచారం కోసం పెట్టిన ఫోన్ నంబర్ లకు తలనొప్పి తెప్పించే విధంగా కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 13న రాజు ఆనవాలు ,ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అందుకు రెండు ఫోన్ నంబర్ లను పబ్లిష్ చేసి వాటికి సమాచారం అందించాల్సిందిగా విస్తృత ప్రచారం చేసారు. దీంతో ఏకంగా 5 వేలకు పైగా మంది ఆ నంబర్లకు ఫోన్…
ఈ మధ్య మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి… పెద్ద సంఖ్యల్లో మావోయిస్టులు లొంగిపోతున్నారు.. మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారినపడినట్టు ప్రచారం జరిగింది. కొంతమంది ఆస్పత్రిల్లో చేరి కూడా పోలీసులకు చిక్కారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్ భార్య శారద లొంగిపోయారు.. గత కొంత కాలం నుంచి పార్టీకి హరి భూషణ్ కుటుంబం దూరంగా ఉంటోంది… కొన్ని రోజుల క్రితమే హరి భూషణ్ కుమారుడు లొంగిపోగా.. తాజాగా, ఖమ్మం పోలీసుల ముందు హరిభూషణ్ భార్య శారద…
సైదాబాద్ ప్రాంతానికి చెందిన చిన్నారిపై.. కామోద్రేకంతో రాజు అనే యువకుడు చేసిన పైశాచికత్వం.. యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సామాన్యులనే కాదు.. సమాజంలోని సర్వ శక్తులూ.. ఆ బాధిత కుటుంబం వైపే చూసేలా చేస్తోంది. వారం రోజులుగా.. ప్రతి ఒక్కరూ.. ఆ వార్తనే ప్రసారం చేస్తున్న తీరుతో.. జనాల్లో భావోద్వేగం పెరుగుతోంది. ఈ తీరును గమనించిన రాజకీయ పార్టీల నేతలు సైతం.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడే.. కొందరు ఓ విషయంపై…
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజు హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్ విఘత జీవిగా కనిపించాడు. చేతిపై మౌనిక అని రాసివున్న పచ్చబొట్టు ఆధారంగా అతడిని రాజుగా గుర్తించినట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు…
కిరాతకుడు రాజు కోసం పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తంగా పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా పంతంగి వద్ద రాజు దొరికాడంటూ సిసి టివి ఫుటేజ్ లో దృశ్యాలు చూసి వెతుకుతున్నారు. వాడు- వీడు ఒక్కటేనంటూ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పంతంగి టోల్ గేట్ సమీపంలో రాజు మాదిరిగా ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చౌటుప్పల్, పంతంగి పరిసర ప్రాంతాలు రాజు తిరుగుతున్నాడను విస్తృతంగా ప్రచారం జరిగింది.…
సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటనను సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.. నిందితుడికి మద్యం అలవాటు ఉండడంతో.. అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాల వద్ద నిఘా కూడా పెట్టారు.. ఇక, ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి.. జిల్లాలోని అన్ని…