ప్రమాదంలో యువకుడు బలి… అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడంటూ స్థానికులు అంటున్నారు. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడ్డాడు యువకుడు. యువకుని పై నుండి దూసుకు వెళ్ళింది కంటైనర్. స్పాట్ లోనే మృతి చెందాడు యువకుడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను క్లీయర్ చేసారు. మృతుడు శ్రీరామ్ కాలనీ కి చెందిన శివగా గుర్తించారు. ఉద్యోగం ముగించుకోని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గత 9 నెలల క్రితం వివాహం చేసుకున్న శివ. రోడ్డు సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొడుకును చూసి తల్లడిల్లి పోయింది తల్లి. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!