hyderabad Crime: హైదరాబాద్లోని మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే,…
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Boy Complain against Mother: పిల్లలు దేనికి ఎలా రియాక్ట్ అవుతారే తెలియడం లేదు.. తమ్మ తనకు నచ్చిన చొక్కా ఇవ్వలేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడో బుడతడు.. పట్టుమని పదేళ్లు కూడా లేవు.. కానీ, పీఎస్కు వెళ్లి అమ్మపై ఫిర్యాదు చేశాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లాలి.. అందుకోసం తెల్ల చొక్కా అడిగాను.. అమ్మ ఇవ్వడం లేదంటూ పోలీసులకు తెలిపాడు.. అసలు బాలుడు.. ఆపై పీఎస్కు వచ్చి.. ఇలా అమ్మపై ఫిర్యాదు చేయడం కంగుతున్న పోలీసులు..…
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దెబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టజీవులైన కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి అని జనసేనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
Vijayawada Crime: విజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ జీవన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జీవన్ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి.. పెదపులిపాకకి చెందిన యువతితో జీవన్ కు ప్రేమ వ్యవహారం ఉందని బయటకు పొక్కింది.. నిన్న అర్థరాత్రి జీవన్ పెదపులిపాక వెళ్ళటానికి కారణం యువతేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. యువతి నివసించే ప్రాంతం సమీపంలోనే జీవన్ మృతదేహం లభ్యం కావడంతో ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు…
హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డులో అకస్మాత్తుగా ఓ ఆటో నిలిచిపోయింది. ఫస్ట్ డ్రైవర్ పరుగులు పెట్టాడు. అంతలోనే ఆటో వెనుక వెహికిల్స్ కూడా వాటిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
Viral Video: ఫుల్గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న…
చెన్నై మహానగరంలోని కోయంబేడులో జరిగింది. కోయంబేడులో అనుమానస్పదంగా కనిపించిన ఓ కేరళ ముఠాకు చెందిన నలుగుర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బెంగళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైట్, జిత్తు, ఇర్షాద్ లుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.