కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులతో తిరుగుతున్నందుకు ముస్లిం యువకులను దారుణంగా కొట్టారు. మంగళూరు జిల్లాలోని సోమేశ్వర్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంత్రి మల్లారెడ్డి పోలీసులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను కోరారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాకుండా పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక విభాగాలు డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ & తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్స్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వింగ్స్ ను రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన జోరా పబ్ ఓనర్ వినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మేనేజర్ వరహాల నాయుడు, పబ్కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్ పెట్స్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మనుషుల ఎంజాయ్ మెంట్ కోసం వన్యప్రాణులను కూడా వాడేసుకుంటున్నారు. అడవిలో స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో తిరగాల్సిన వన్య ప్రాణులు.. పబ్బుల్లో సిగరెట్లు, మద్యం వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
Delhi Girl Murder Case: రెండు రోజుల క్రితం ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు సాహిల్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి .. నిందితుడికి రెండు…
Nizamabad : కార్లతో భారీ ఛేజింగ్ సీన్లు సినిమాల్లో చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా అని ఓ సారి ఆశ్చర్యపోతుంటాం. నిజంగా రియల్ లైఫ్ లో అలాంటిదే జరిగితే చూస్తే థ్రిల్ అనిపిస్తుంది కదూ.
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.