Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ
      #Top Story

      9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ

      ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. “ఈరోజు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి. ఈరోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నీటిపారుదలకి సంబంధించిన కీలక పథకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’ కోసం ఝాన్సీకి వెళతారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముందు ఆయన ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని పీఎంవో ట్వీట్ చేసింది. కోవిడ్ వ్యాప్తి…
    • తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? : సీఎం కేసీఆర్ ఫైర్
      #Top Story

      తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? : సీఎం కేసీఆర్ ఫైర్

      తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. ఇవాళ ఇందిరా పార్క్‌ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్‌ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
    • క్రిప్టో క‌రెన్సీపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు… వారి చేతుల్లోకి వెళ్తే…
      #Top Story

      క్రిప్టో క‌రెన్సీపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు… వారి చేతుల్లోకి వెళ్తే…

      క్రిప్టో క‌రెన్సీ… ఇప్పుడు ఎక్క‌డ విన్నా అదే మాట.  ఎవ‌రి అజ‌మాయిషిలో లేని విధంగా డి సెంట్ర‌లైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో ఈ క్రిప్టోక‌రెన్నీ న‌డుస్తుంది.  క్రిప్టో క‌రెన్సీ ఎవ‌రి అజ‌మాయిషి ఉండ‌న‌ప్ప‌టికీ అరాచ‌క శ‌క్తుల చేతుల్లోకి ఈ వ్య‌వ‌స్థ వెళ్తె దాని వ‌ల‌న అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి.  ఫ‌లితంగా యువ‌త త‌ప్పుడు మార్గంలోకి పయ‌నించే అవకాశం ఉంటుంద‌ని, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఏర్ప‌డిన దేశాలు క్రిప్టో క‌రెన్సీపై స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.  ఆస్ట్రేలియాలోని…
    • కంగనా.. దేశం పరువు తీయకు: నిఘత్‌ అబ్బాస్‌
      #జాతీయం

      కంగనా.. దేశం పరువు తీయకు: నిఘత్‌ అబ్బాస్‌

      కాంట్రావర్సీ క్వీన్‌ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్‌ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్‌ అబ్బాస్‌ అన్నారు. కంగనా రనౌత్‌ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్‌ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి…
    • ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
      #Top Story

      ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

      నిన్న టీఆర్‌ఎస్‌ భవన్‌ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్‌ చేశారు కేసీఆర్‌. 40 లక్షల…
    • విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు
      #Top Story

      విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు

      వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలిపినవారు కూడా ఉన్నారు.. తాజాగా, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భ‌గ‌వ‌త్ క‌రాడ్‌.. తోటి ప్రయాణికుడికి స‌కాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు..…
    • కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
      #Top Story

      కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్

      1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు.…
    • దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
      #జాతీయం

      దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!

      తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్‌కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…
    • యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…
      #Top Story

      యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…

      ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించ‌బోతున్నారు.  భార‌త్ వాయుసేన‌కు చెందిన సీ 130 జె సూప‌ర్ హెర్క్యుల‌స్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగ‌నున్నారు.  అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు.  340 కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ రహ‌దారిపై అక్క‌డ‌క్క‌డా వాయుసేన విమానాలు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే ల‌ను నిర్మించారు.   Read: న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు… ఆదివారం రోజున…
    • ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
      #Top Story

      ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..

      ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క‌స్టమ‌ర్ కేంద్రీకృత‌మైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల‌ వ‌ల్ల పెట్టుబ‌డుల రంగం విస్తరిస్తుంద‌న్నారు. దీంతో మూల‌ధ‌న మార్కెట్ మ‌రింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబ‌డి…
    ←1…396397398399400…418→

తాజావార్తలు

  • Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!

  • Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • American Airlines: జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే.. ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్

  • Richest People: కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్.. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్.. ఇండియా నుంచి ఎవరంటే..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions