Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • గ్రామీణ భార‌తంలోనే సెకండ్‌వేవ్ ఎక్కువ‌.. ఇలా చేయండి-ప్ర‌ధాని మోడీ
      #జాతీయం

      గ్రామీణ భార‌తంలోనే సెకండ్‌వేవ్ ఎక్కువ‌.. ఇలా చేయండి-ప్ర‌ధాని మోడీ

      క‌రోనా సెకండ్‌వేవ్ భార‌త్‌లో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. కేసులు ఇవాళ కాస్త త‌గ్గినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఇంకా 3 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంది.. రిక‌వ‌రీ కేసులుపెరిగినా.. మృతుల సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉంది.. ఇక‌, క‌రోనా కేసులు, చికిత్స‌, వ్యాక్సినేష‌న్‌పై వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ కీల‌క సూచ‌న‌లు చేశారు.. క‌రోనా క‌ట్ట‌డిపై స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న‌.. వారానికి 50 ల‌క్ష‌ల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల నుంచి 1.3 కోట్ల టెస్టులు చేస్తున్నామ‌ని…
    • గంగానదిలో శవాలపై రాహుల్ గాంధీ ఫైర్
      #Uncategorized

      గంగానదిలో శవాలపై రాహుల్ గాంధీ ఫైర్

      గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కనీసం అంత్యక్రియలు నిర్వహించకుండా శవాలను గంగా నదిలో వదిలేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా…
    • రైతులకు మోడీ సర్కార్ తీపికబురు..ఇవాళే అకౌంట్లలో డబ్బులు
      #జాతీయం

      రైతులకు మోడీ సర్కార్ తీపికబురు..ఇవాళే అకౌంట్లలో డబ్బులు

      రైతుల‌కు అండ‌గా ఉంటున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. తెలంగాణ‌లో ఉన్న రైతు బంధు ప‌థ‌కం త‌ర‌హాలో.. దేశ‌వ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకంలో 9 కోట్లకు పైగా రైతులు చేరిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.. ఇక‌, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అంద‌జేస్తోంది మోడీ స‌ర్కార్.. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జ‌మ‌చేస్తూ వ‌స్తున్నారు.. అయితే…
    • వ్యాక్సిన్ గురించి మోడీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు…?
      #ఆంధ్రప్రదేశ్

      వ్యాక్సిన్ గురించి మోడీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు…?

      తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై ఏపీ మంత్రి శంక‌ర నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, క‌రోనా భ‌యంతో బ‌య‌ట‌కు రాకుండా ఉన్నార‌ని అన్నారు.  14 సంవ‌త్స‌రాల్లో ప్ర‌జారోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా గాలికి వ‌దిలేశార‌ని అన్నారు.  వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.   రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల వ్యాక్సినేష‌న్ కోసం చర్య‌లు తీసుకుంటోంద‌ని, చంద్ర‌బాబు వ్యాక్సిన్ గురించి మోడీని…
    • ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం జగన్..
      #ఆంధ్రప్రదేశ్

      ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం జగన్..

      కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే రేపటి నుండి…
    • కరోనా వ్యాప్తికి బీజేపీ, ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి…
      #Uncategorized

      కరోనా వ్యాప్తికి బీజేపీ, ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి…

      కరోనా వ్యాప్తికి… బీజేపీ… ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడం లో కేంద్రం విఫలమైంది. నింద రాష్ట్రాల మీద మోపుతుంది. విజయం సాధిస్తే మోడీ … అపజయం అయితే రాష్ట్రాల బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తుంది అని కేంద్రం అన్నారు. వ్యాక్సిన్ వేసేది రాష్ట్రం… కోటా మాత్రం కేంద్రంది అని చెప్పిన ఆయన తన రాజకీయ పక్షపాతం చూపించే పనిలో కేంద్రం ఉంది. కరోనా నివారణ…
    • కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!
      #తెలంగాణ

      కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!

      భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిప‌డ్డారు హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ.. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించింద‌ని విమ‌ర్శించారు.. దేశంలో క‌రోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయ‌ని.. ఇప్పటికైనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం చ‌ర్య తీసుకోవాల‌న్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఒవైసీ..…
    • కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిక‌ర్త మోడీయే.. దీదీ ఫైర్
      #జాతీయం

      కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిక‌ర్త మోడీయే.. దీదీ ఫైర్

      ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మ‌రోవైపు.. ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్క‌డ ఏకంగా ఎనిమిది విడ‌త‌‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది ఈసీ.. ఇప్ప‌టికే ఐదు విడ‌త‌ల పోలింగ్ ముగియ‌గా.. మ‌రో మూడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇక‌, ఎన్నిక‌ల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్ర‌తిప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది.. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు…
    • అందుకు మోడీ,ఆదిత్యనాథ్ పై యాక్షన్ తీసుకోవాలి..
      #Uncategorized

      అందుకు మోడీ,ఆదిత్యనాథ్ పై యాక్షన్ తీసుకోవాలి..

      దేశంలో బీజేపీ కి ఎన్నికలు తప్ప .. కరోనా ఇబ్బందులు పట్టడం లేదు అని మాజీ ఎంపి వి.హనుమంతరావు అన్నారు. కరోనా ఇబ్బందులు ఉన్నాయని ఎన్నికల రోడ్ షో లు రద్దు చేసుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ సమయంలో కుంభమేలా పెట్టాల్సిన అవసరం ఉందా.. దాంతో ఎంతమందికి కరోనా వచ్చింది. కుంభమేళా పెట్టినందుకు మోడీ,సీఎం  యోగి ఆదిత్యనాథ్ పై యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. చీఫ్ జస్టిస్ దీనిపై స్పందించాలి .. మోడీ,యోగి పై చర్యలు తీసుకోవాలి…
    • కేంద్రం కీలక నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు… 
      #జాతీయం

      కేంద్రం కీలక నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు… 

    ←1…416417418

తాజావార్తలు

  • Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి

  • Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!

  • Dhurandhar 2 : ధురంధర్‌ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి

  • UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Mr work From Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ వినూత్న ప్రమోషన్స్‌.. రైతుల మధ్య నుంచే ప్రచారం ప్రారంభం!

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions