Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్‌ లేఖ
      #Top Story

      ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్‌ లేఖ

      ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్. ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత…
    • బ్లాక్ ఫంగ‌స్‌ను ఆయుష్మాన్ భార‌త్‌లో చేర్చండి..!
      #జాతీయం

      బ్లాక్ ఫంగ‌స్‌ను ఆయుష్మాన్ భార‌త్‌లో చేర్చండి..!

      క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో.. ఓవైపు బ్లాక్ ఫంగ‌స్.. మ‌రోవైపు వైట్ ఫంగ‌స్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. బ్లాక్ ఫంగ‌స్ కేసులు మాత్రం.. దేశ‌వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాసిన ఆమె.. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ – 1897…
    • బ్లాక్ ఫంగ‌స్ క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మోడీ సూచ‌న‌లు
      #జాతీయం

      బ్లాక్ ఫంగ‌స్ క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మోడీ సూచ‌న‌లు

      క‌రోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌క ముందే.. ఓవైపు బ్లాక్ ఫంగ‌స్‌.. మ‌రోవైపు వైట్ ఫంగ‌స్ కేసులు క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి.. బ్లాక్ ఫంగ‌స్‌ను ఇప్ప‌టికే అంటువ్యాధిగా ప్ర‌క‌టించిన కేంద్రం.. ఈ మేర‌కు రాష్ట్రాల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది.. ఆ కేసు న‌మోదు అయిన వెంట‌నే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇక‌, ఇవాళ కీల‌క సూచ‌న‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసికి చెందిన వైద్యులు, పారా మెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య…
    • ప్ర‌ధానికి సోనియా లేఖ‌.. అనాథ‌లైన చిన్నారుల్లో భ‌రోసా క‌ల్పించండి..
      #జాతీయం

      ప్ర‌ధానికి సోనియా లేఖ‌.. అనాథ‌లైన చిన్నారుల్లో భ‌రోసా క‌ల్పించండి..

      క‌రోనా ఫ‌స్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయి.. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి.. చిన్నారులు అనాథ‌లుగా మిగిలిపోయిన‌వారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భ‌రోసా క‌ల్పించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్ర‌ధాని లేఖ రాసిన ఆమె… అనాథ‌లైన చిన్నారుల‌కు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని…
    • కరోనా పెను సవాల్‌గా మారింది.. క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ్యూహం అవ‌స‌రం..
      #జాతీయం

      కరోనా పెను సవాల్‌గా మారింది.. క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ్యూహం అవ‌స‌రం..

      కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవ‌స‌రం అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. క‌రోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయ‌క‌త్వానికి ఈ స‌మావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో క‌రోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివ‌రించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న…
    • రైతులకు నరేంద్ర మోడీ సర్కారు తీపికబురు
      #జాతీయం

      రైతులకు నరేంద్ర మోడీ సర్కారు తీపికబురు

      రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా…
    • జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…
      #Top Story

      జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

      ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు.  ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.  
    • భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం
      #Top Story

      భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

      డీఏపీ ధ‌ర‌లు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్ర‌భుత్వం ఇవాళ రైతుల‌కు అనుకూలంగా చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించిన మోడీ స‌ర్కార్.. అదే స‌మ‌యంలో.. పెరిగిన భారాన్ని రైతుల‌పై మోప‌కుండా సబ్సిడీ రూపంలో తామే భ‌రిస్తామ‌ని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర స‌ర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్‌ ధర రూ. 1,700 ఉండ‌గా.. రూ.…
    • గుజ‌రాత్‌లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే
      #జాతీయం

      గుజ‌రాత్‌లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే

      గుజ‌రాత్‌లో టౌటే తుఫాన్ బీభ‌త్సం సృష్టించిన ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో స‌ర్వే నిర్వ‌హించిన ఆయ‌న‌.. తుఫాన్‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.. మ్యాప్‌ల‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. గుజ‌రాత్‌లోని కోస్ట‌ల్ జిల్లాల్లో ప్ర‌ధాని ఏరియ‌ల్ స‌ర్వే కొన‌సాగ‌గా.. అనంత‌రం అధికారుల‌తో అహ్మ‌దాబాద్‌లో తుఫాన్ న‌ష్టంపై స‌మీక్ష నిర్వ‌హించారు.. ఈ స‌మావేశానికి సీఎం విజ‌య్ రూపాని, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. కాగా, టౌటే తుఫాన్ గుజ‌రాత్‌లో…
    • నేడు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం…
      #జాతీయం

      నేడు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం…

      నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.
    ←1…416417418419420→

తాజావార్తలు

  • AP Reorganisation : రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026

  • IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?

  • Iran Warns US: శత్రువుల కాళ్లు నరికేస్తాం, రష్యా-చెచెన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.. ఇరాన్ వార్నింగ్..

  • Unit 8200 Israel: మొస్సాద్‌‌ను మించిన దళం.. ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ అదృశ్య సైన్యం!

  • Lenin: ఎరక్క పోయి ఇరుక్కు పోయారా?

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions