Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • బ్రోకర్లందరికీ శుభాకాంక్షలు :  రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
      #తెలంగాణ

      బ్రోకర్లందరికీ శుభాకాంక్షలు : రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

      రైతు చట్టాలు రద్దు చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్‌ పేర్కొన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారు… పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్‌. అన్నదాతలు…
    • అహంకారంపై రైతుల స‌త్యాగ్ర‌హం విజ‌యం…
      #Top Story

      అహంకారంపై రైతుల స‌త్యాగ్ర‌హం విజ‌యం…

      కొత్త సాగుచ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  రైతు చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌డంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ నేత‌లు రైతు చట్టాలు వెన‌క్కి తీసుకోవ‌డంపై స్పందించారు.  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.  కేంద్ర‌ప్ర‌భుత్వం అహంకారాన్ని రైతుల స‌త్యాగ్ర‌హం ఓడించిందని ట్వీట్ చేశారు.  రైతు చ‌ట్టాలు తీసుకురావ‌డ‌మే త‌ప్ప‌ని,  రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నార‌ని, ఈ పోరాటంలో అనేక‌మంది అన్న‌దాత‌లు ప్రాణాలు…
    • లైవ్‌:  జాతినుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం…
      #Top Story

      లైవ్‌: జాతినుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం…

    • 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ
      #Top Story

      9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ

      ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. “ఈరోజు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి. ఈరోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నీటిపారుదలకి సంబంధించిన కీలక పథకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’ కోసం ఝాన్సీకి వెళతారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముందు ఆయన ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని పీఎంవో ట్వీట్ చేసింది. కోవిడ్ వ్యాప్తి…
    • తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? : సీఎం కేసీఆర్ ఫైర్
      #Top Story

      తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? : సీఎం కేసీఆర్ ఫైర్

      తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. ఇవాళ ఇందిరా పార్క్‌ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్‌ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
    • క్రిప్టో క‌రెన్సీపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు… వారి చేతుల్లోకి వెళ్తే…
      #Top Story

      క్రిప్టో క‌రెన్సీపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు… వారి చేతుల్లోకి వెళ్తే…

      క్రిప్టో క‌రెన్సీ… ఇప్పుడు ఎక్క‌డ విన్నా అదే మాట.  ఎవ‌రి అజ‌మాయిషిలో లేని విధంగా డి సెంట్ర‌లైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో ఈ క్రిప్టోక‌రెన్నీ న‌డుస్తుంది.  క్రిప్టో క‌రెన్సీ ఎవ‌రి అజ‌మాయిషి ఉండ‌న‌ప్ప‌టికీ అరాచ‌క శ‌క్తుల చేతుల్లోకి ఈ వ్య‌వ‌స్థ వెళ్తె దాని వ‌ల‌న అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి.  ఫ‌లితంగా యువ‌త త‌ప్పుడు మార్గంలోకి పయ‌నించే అవకాశం ఉంటుంద‌ని, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఏర్ప‌డిన దేశాలు క్రిప్టో క‌రెన్సీపై స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.  ఆస్ట్రేలియాలోని…
    • కంగనా.. దేశం పరువు తీయకు: నిఘత్‌ అబ్బాస్‌
      #జాతీయం

      కంగనా.. దేశం పరువు తీయకు: నిఘత్‌ అబ్బాస్‌

      కాంట్రావర్సీ క్వీన్‌ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్‌ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్‌ అబ్బాస్‌ అన్నారు. కంగనా రనౌత్‌ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్‌ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి…
    • ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
      #Top Story

      ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

      నిన్న టీఆర్‌ఎస్‌ భవన్‌ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్‌ చేశారు కేసీఆర్‌. 40 లక్షల…
    • విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు
      #Top Story

      విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు

      వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలిపినవారు కూడా ఉన్నారు.. తాజాగా, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భ‌గ‌వ‌త్ క‌రాడ్‌.. తోటి ప్రయాణికుడికి స‌కాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు..…
    • కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
      #Top Story

      కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్

      1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు.…
    ←1…397398399400401…420→

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions