Petrol Diesel Price: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రాబోయే రెండేళ్లలో తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కానీ ఐదేళ్ల సగటు ధరతో పోలిస్తే మాత్రం ఎక్కువగానే ఉంటుందని తెలిపింది.
ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పెట్రోల్ ట్యాంకర్ అదుతప్పి నిలిచిపోయింది.. అయితే, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడకుండా.. డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు.. కానీ, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బకెట్లు, క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డారు.. నేనంటే.. నేను అంటూ పోటీపడ్డారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ ఖాళీ చేశారు.. అయితే, ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్ను అదుపుచేయడానికి, పెట్రోల్ తీసుకెళ్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సేపు ప్రయత్నం చేశాడు డ్రైవర్.. పెద్ద ఎత్తున జనం రావడంతో.. అదుపు…
సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ఇప్పుడు మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలైతే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అటు.. ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తుండడంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా..…
గత మూడు వారాలుగా నిలకడగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 121.28 డాలర్లకు పెరిగింది. గత పదేళ్లలో బ్యారెల్ చమురు ధర రికార్డుస్థాయిలో ఇదే అత్యధికం. ముడిచమురు ధర పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 21న కేంద్ర…
తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…