KTR: ఇలాంటి క్రిమినల్స్ కు కఠినశిక్ష పడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జరిగే వివిధ ఘటనలపై తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు మంత్రి కేటీఆర్. రాజకీయా అంశాలతో పాటు అనేక కీలక విషయాలపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా జార్ఖండ్లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ్కు ఈ సమాజంలో స్థానం లేదని కేటీఆర్ అన్నారు. ఆ క్రిమినల్లో ఎలాంటి పశ్చాత్తపం కనిపించడం లేదన్నారు.
ఐపీసీ, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, జువైనల్ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి నిందితులకు కఠినమైన శిక్షలను విధించాలన్నారు. నిందితులు బయటకు రాకుండా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బలమైన చట్టాలు అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
Horrible Criminals like Shahrukh have no place in civil society. No remorse as you can see!
We need to amend IPC, CrPC & Juvenile Justice Act so that none of these beasts get away/out using the loopholes in our laws
Strong legislations are the only deterrent to avoid recurrence https://t.co/kHn0igDYC4
— KTR (@KTRTRS) August 29, 2022
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం