మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదల అయిన మొదటి షో నుంచే ఈ…
ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బ్రో ది అవతార్.విలక్షణ నటుడు సముద్ర ఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 28 న విడుదల అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ లో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్.. హీరోయిన్లుగా నటించారు..బాలీవుడ్ హాట్…
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న థియేటర్లలో కి విడుదల అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది .అయితే కలెక్షన్లు కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సినిమా సీరియస్ గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కు నాగశౌర్య యాక్టింగ్ అలాగే…
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమన. ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేసారు.ఈ సినిమాలో ముఖ్యంగా సీనియర్ నరేష్ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలెట్గా నిలిచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా సామజవరగమన సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్స్ సినిమా పై భారీ హైప్ ను పెంచాయి.కానీ విడుదల తరువాత సినిమా పై భారీగా నెగటివ్ టాక్ వచ్చింది.పలువురు సినీ ప్రముఖుల నుండి విమర్శలు…
మనం సినిమా లో గెస్ట్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన అఖిల్ అక్కినేని ఆ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా తో అఖిల్ హీరో గా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది.బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన…
ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో…
సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ప్యాన్ ఇండియా మూవీ 'యశోద' నవంబర్ 11న విడుదలై సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే దీనికి సివిల్ కోర్టు అడ్డుకట్ట వేసింది.