టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా థియేటర్ల లో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రూల్స్ రంజన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.థియేటర్ రిలీజ్ కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ ఉండటం తో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్…
ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్ లు తెగ నచ్చేస్తుంటాయి..అలాంటి జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’..పంక్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ మరియు శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ను కరణ్ అన్షుమన్ మరియు గుర్మీత్ సింగ్లు తెరకెక్కించారు.ఇప్పటికే ‘మీర్జాపూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయి లో వ్యూవర్ షిప్ సాధించాయి… దీంతో ఓటీటీ లో మోస్ట్…
ఓటీటీ హవా మొదలవగానే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెట్టారు..మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు ఇప్పుడు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.అలా కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక మూవీ తెలుగు వెర్షన్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల కన్నడలో విడదలై సూపర్హిట్ గా నిలిచిన చిత్రం హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదలైన ఈ మూవీ యూత్…
కరోనా తరువాత ఓటీటీ అలాగే అందులో వెబ్ సిరీస్లకు క్రేజ్ బాగా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు స్టార్ హీరో ఆర్య కూడా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… ది విలేజ్ పేరుతో ఓ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ఓటీటీ ఆడియెన్స్ను అలరించేందుకు ఆర్య సిద్ధమయ్యారు. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్ రావు…
తరుణ్ భాస్కర్…. ఈ యంగ్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్..ఐదేళ్ల గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ శుక్రవారం రిలీజైన ఈ క్రైం కామెడీ థ్రిల్లర్ అంతగా అలరించలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి కొంతమంది ఫుల్ కామెడీ మూవీ అని…
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల క్రితం థియేటర్లలో రిలీజై న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 10) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ ప్రకటించింది.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది..త్రిష నటించిన ది రోడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్…
కరోనా మహమ్మారి రావడంతో థియేటర్స్ మూతపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. దీనితో అప్పటి నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ల హవా కొనసాగుతుంది.ఓటీటీ లలో ఎలాంటి భాషా బేధం లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఒక భాష చిత్రాలను ఇతర భాష లో కి అనుదిస్తున్నారు. వాటిలో యావరేజ్ టాక్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఐదు రోజుల్లో దాదాపు 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకొంది.పాన్ ఇండియన్ లెవెల్లో…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ మరియు మలయాళ స్టార్ హీరో…