స్టైలిష్ లుక్తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి.
కార్ల తయారీదారు ఫోర్డ్ తన పాత కారు ఫోర్డ్ కాప్రీని కొత్త లుక్ లో ముందుకు తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోర్డ్ కాప్రీని ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకురాబోతోంది. దీనిని మాంచెస్టర్ యునైటెడ్- ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటగాడు ఎరిక్ కాంటోనా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ఐదు డోర్లతో రాబోతుంది. ఇటీవల యూరోప�
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పె�
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున�
అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర�
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి �
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 స�
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ ల�
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ఆయన సినిమాల కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప సినిమా తో ఆయన సాధించిన క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడ�
కృతి శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రం తోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది..ఉప్పెన సినిమా హిట్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీర�