టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమాపై బజ్ను పెంచాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా,…
Nandita Swetha Becomes emotional at Hidimba Thank you meet: అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందితా శ్వేత హీరోయిన్ గా నటించింది. ఎకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్…
Hidimbha Trailer: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్ బాబు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అశ్విన్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, అది జరగడం లేదు.
నందితా శ్వేత నాయికగా రూపుదిద్దుకున్న సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రా... రా... పెనిమిటి'. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. సినిమా ఇదే నెల 28న జనం ముందుకు రాబోతోంది.
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం’ అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయం కోసం కూతురు…
సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లోకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…
ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను” అని ట్వీట్ చేసింది నందిత. తాజాగా ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.…