పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. Read: తగ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా సరిహద్దుల్లో… ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని, థానే…
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ…
ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే…
పాకిస్తాన్కు చెందిన ఓ న్యూస్ ఛానల్లో అభివృద్ధిపై చర్చను నిర్వహిస్తున్నారు. న్యూస్ యాంకర్ అల్వీనా అఘా ఆ దేశానికి చెందిన ఖ్వాజా నవీద్ అహ్మద్ను అభివృద్ధి సమస్యలపై ప్రశ్నిస్తున్నది. దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది. మిగతా దేశాలతో పోల్చితే పాక్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడుతు ఖ్వాజా ఇండియాలోని అరటిపండ్ల విషయాన్ని తీసుకొచ్చారు. ఇండియాలోని అరటిపండ్లు పొడవుగా ఉంటాయని, అటు బంగ్లాదేశ్లోని ఢాకాలో పండే అరటిపండ్లు కూడా పొడవుగా ఉంటాయని, కానీ…
ముంబైలోని నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ దీపావళికి ముందు దీపాలతో అలంకరించారు. దీనికి కారణం లేకపోలేదు. అతని కుటుంబం వేడుక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఆర్యన్తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుండి అరెస్టు చేసింది. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో…
ప్రస్తుత సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కామంతో రగిలిపోతున్న వారు వావివరుసలు మరిచిపోవడమే కాదు లింగ బేధాలను కూడా మారుస్తున్నారు. కామ వాంఛ తీర్చుకోవడానికి ఆడ అయితే ఏంటి ..? మగ అయితే ఏంటి అంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చెరుకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని మరో యువకుడు బలత్కారం చేసి, దాడి చేసిన ఘటన మరువకముందే స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని తలపై రాడ్డుతో బాది హత్య చేసి, కామవాంఛ తీర్చుకున్నాడో రాక్షస స్నేహితుడు. ఈ దారుణ…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్ వేయడమే టార్గెట్గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్ వేసుకుంటేనే ట్రావెలింగ్ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలన్న కంగన దరఖాస్తు తోసిపుచ్చింది. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. జావేద్ అక్తర్ పరువునష్టం దావా కేసు విచారణ సందర్భంగా కంగన దరఖాస్తును అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా, వివేకంతో వ్యవహరించారని తెలిపారు. కంగనకు వ్యతిరేంగా ఎటువంటి పక్షపాతం…
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్తో పాటు అతని సహచరుల బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో NCB ఉన్నట్టు స్పష్టమవుతోంది.ముంబై సెషన్స్ కోర్టులో నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగినప్పుడు… అతను బయటకొస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఆందోళన వ్యక్తం చేసింది NCB. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని… అది పూర్తయ్యే వరకూ ఆర్యన్ను విడుదల చేయవద్దని NCB కోరింది. రైడ్ జరిగినప్పుడు ఆర్యన్…