ఒమిక్రాన్ టెన్షన్: అక్కడ 300 భవనాలు సీజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నగరలంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు నమోదవ్వడంతో కరోనాను కట్టడి చేసేందుకు సిద్దమయింది. ఇళ్ల సముదాయాల్లో 20 శాతానికి మించి కరోనా కేసులు నమోదైతే ఆ బిల్డింగ్ను లేదా బిల్డింగ్ సముదాయాలను సీజ్ చేయాలని ముంబై నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 300 లకుపైగా భవనాలను సీజ్ చేశారు.
Read: థర్డ్ వేవ్ ఎఫెక్ట్: జనవరి మిడ్లోనే… ముంబై ఢిల్లీలో…
Also Read
- Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:45కి సీఎంగా విజయ్ ప్రమాణం
- Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
- Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని ముంబై మేయర్ తెలిపారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యసదుపాయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముంబైతో పాటు పూణేలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలను ఇప్పటికే మూసివేశారు. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:45కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్