లగ్జరీ హౌసింగ్ భారతదేశంలో చెప్పుకోదగిన పెరుగుదలను చూస్తోంది. ఇది వివిధ రంగాలలో సంపద పట్ల దేశం యొక్క పెరుగుతున్న అభిరుచిని ప్రతిబింబిస్తుంది. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో టాప్ 7 నగరాల్లో విక్రయించిన 1,30,170 యూనిట్లలో, 1.5 కోట్ల రూపాయలకు పైగా ధర కలిగిన లగ్జరీ గృహాలు 21% వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 27,070 యూనిట్లు. ఇది 2019 మొదటి త్రైమాసికం నుండి మూడు రెట్లు పెరిగింది, ఇక్కడ లగ్జరీ గృహాలు…
దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది. భారీ ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది.
మద్యం మత్తులో ఉన్న మహిళలను ప్రశ్నించగా వారు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పాటు దుర్భాషలాడారు. అలాగే, ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చేతిని కొరికి, ఆమె యూనిఫాం చింపేశారు.
మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్కు అనుబంధంగా ఉన్న టాయిలెట్కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
ముంబైలో దారుణం జరిగింది. రూ.200 చికెన్ బిల్లుపై ఘర్షణ చోటుచేసుకోగా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ప్యూన్ (30) హత్యకు గురయ్యాడు. మరొకరు గాయాలు పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆయన నెటిజన్లతో తనకు ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఇకపోతే ఆయన చేసిన తాజా పోస్ట్ వైరల్ అయ్యింది. ముంబై లోని డబ్బావాలా ఫుడ్ డెలివరీ సిస్టమ్ నుండి ప్రేరణ పొందింది ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్. ఇందుకీ సంబంధించి లండన్ లో ప్రారంభించిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ గురించి వీడియోను ఆయన పోస్ట్ చేసారు. ముంబయి లోని డబ్బావాలాలు ఉదయం పూట ఆఫీసులకు,…