Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ఇటీవల కాలంలో దేశంలో మార్మోగిపోతుంది. ఈ సమయంలో ఒక కీలక పరిణామం జరిగింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్కు రప్పించే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది.
బుక్మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్ఫాం.
Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు…
Maharastra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ఫేక్ వీడియోలు బాలీవుడ్ నటులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆయా పార్టీలకు మద్దతు తెల్పుతున్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదలుతున్నారు.