Butter and Ghee Adulteration: వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ ముఠాను ఛేదించిన అధికారులు..
- వెన్న
- నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్న అధికారులు
- దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లో ఘటన.
- 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు.
Manipur: మణిపూర్ సీఎం నివాసం దగ్గర భారీ అగ్నిప్రమాదం
Also Read
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ఇక అధికారుల నివేదికల ప్రకారం.. జోగేశ్వరిలో నివాసం ఉంటున్న చమన్ షాము యాదవ్ (40), ఝమన్ షాము యాదవ్ (55) ఇద్దరినీ పామాయిల్, వనస్పతి, బటర్ కలర్, ఫ్లేవర్ ఏజెంట్లను కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరితోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అధికారులు కూడా దాడిలో సహాయం చేయడానికి సంఘటనా స్థలంలో ఉన్నారు. ఈ బృందం సైట్ నుండి పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి, సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో స్టీల్ ట్యాంక్, గరాటు, ప్లాస్టిక్ మగ్, కెటిల్, ఫ్లేవర్ బాక్స్, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ప్యాకింగ్ మెషిన్, అమూల్ స్వచ్ఛమైన నెయ్యి ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రి మొత్తం విలువ ఒక లక్ష ఇరవై వేల పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..
ఈ సందర్భంగా అధికారులు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐపిసి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇక అక్కడ తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!