Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో…
Mukesh Ambani: భారతదేశ బిలియనీర్.. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చూపు దక్షిణ భారత్పై పడినట్లు కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కు చెందిన వినియోగ వస్తువుల సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) తాజాగా తమిళనాడులోని ప్రఖ్యాత మన్నా మాతృ సంస్థ అయిన సదరన్ హెల్త్ ఫుడ్స్ (RCPL)ను కొనుగోలు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. మన్నా కొనుగోలుతో RCPL యొక్క ఆహారం, స్టేపుల్స్ పోర్ట్ఫోలియో మరింత బలంగా మారింది. RCPL గొడుగు కింద ఇప్పటికే ఉదయమ్, ఇండిపెండెన్స్,…
బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. చాలా మంది గోల్డ్, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఈ లోహాలపై మాత్రమే పెట్టుబడి పెట్టడం అవివేకమని ఎత్తి చూపారు. భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో, నిజమైన సంపద సృష్టికి మార్గం ప్రొడక్టివ్ అసెట్స్ ద్వారా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ద్వారా ఉంటుందని ఆయన అన్నారు. జియో బ్లాక్రాక్ చొరవ గురించి చర్చిస్తున్నప్పుడు, అంబానీ ఆశ్చర్యకరమైన గణాంకాలను…
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు…
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు ఈ వారం మొదటి రోజే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ క్షీణతతో రిలయన్స్ షేర్లు దాదాపు 4 శాతం పడిపోయాయి. ఇది కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది, ఇన్వెస్టర్స్ ఒకేసారి సుమారు రూ.68,000 కోట్లు కోల్పోయారు. గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం మార్కెట్ సమయం తర్వాత రిలయన్స్ తన మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. తదనంతరం, సోమవారం…
Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ FMCG రంగంలో మరో ప్రధాన అడుగు వేసింది. ఈ కంపెనీ బ్రైల్క్రీమ్, టోనీ & గై వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల ప్రపంచ హక్కులను సొంతం చేసుకుంది. ఈ కీలక ఒప్పందం ద్వారా, రిలయన్స్ తన పోర్ట్ఫోలియోలో గ్రూమింగ్, పర్సనల్ కేర్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేర్లను జోడించింది. భారతీయ, ప్రపంచ మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఒక ఐకానిక్ బ్రిటిష్ పురుషుల హెయిర్ స్టైలింగ్…
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ’’ ఉందని అన్నారు. రాజ్కోట్లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగించిన అంబానీ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థిలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం భారతీయులపై పడలేదని, భారతదేశానికి నరేంద్రమోడీ అజేయమైన రక్షణ గోడ ఉంది’’ అని అన్నారు. Read Also:…
భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం…
ముఖేష్ అంబానీ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.668 కోట్ల విలువైన ఈ కంపెనీ సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, రెడీ-టు-ఈట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తులు రిలయన్స్.. కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Also Read:India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్ను మార్చిన…
దేశంలో కోటీశ్వరులకు కొదవ లేదు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్స్ ఉన్నారు. వారు ఎదుగుతూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. సమాజానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో టాప్ డోనర్స్ జాబితాను హురున్ ఇండియా రిలీజ్ చేసింది. 2025 హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తగా ప్రవేశించారు. శివ్…