Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వచ్చే ఏడాదికి ఇప్పుడు డేట్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం టాలివుడ్ లో రెండు పెద్ద కుటుంబాల పెళ్లి జరగబోతుంది.. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురళీ మోహన్ ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చారు..…
Simha Koduri: ఆస్కార్ విజేత MM కీరవాణీ చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా..
Chandramukhi 2: ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ అంటే.. టెక్నాలజీతో ఎక్కడలేని మాయలు తీసుకొచ్చి చూపించేవారు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అందులో ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ లో చంద్రముఖి ఉంటుంది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది.
MM Keeravani roped for Chiranjeevi’s Mulloka Veerudu: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా శ్రద్ద పెట్టారు. ఇక ప్రస్తుతానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా అనౌన్స్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్…
పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుస సినిమా లను చేస్తున్నాడు.కానీ ముందు డేట్లు ఇచ్చిన సినిమాల కు మాత్రం పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.చాలా కాలం క్రితం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం అయితే జరిగింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గతం లో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ దర్శకత్వం…
చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో తనదైన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చలేదు. పాతికేళ్ళకు పైబడి కెరీర్ సాగిస్తున్న పవన్ సైతం కీరవాణి బాణీలతో సాగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే! ఎందుకంటే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినదే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో. ఆ తరువాత స్టార్ హీరోస్ అందరి చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చారు. వాటిలో…
పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం చినజీయర్ స్వామి స్పందించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ములాయం కుమారుడు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాటు నాటు పాటకి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తనకి దక్కిన మొదటి ఆస్కార్ అవార్డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చెయ్యడమే అని చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు కీరవాణి. “ఎంతోమంది దర్శక నిర్మాతలకి ట్యూన్స్ వినిపించాను. అందులో కొంతమందికి నా పాటలు నచ్చాయి, మరికొంత మందికి నచ్చలేదు. అయితే…