మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హరియాణాకు చెందినఈ భామ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అందులో ఆమె రన్నరప్గా నిలిచారు. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా తో ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమం అయింది.. ఆ సినిమాలో సుశాంత్ హీరో గా నటించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత మాస్ మహా రాజా రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా…
Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరుకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ, ఇప్పటివరకు ఆ సినిమా ఫినిష్ అయింది లేదు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కారణాల ద్వారా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.
హాట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తరువాత మాస్ రాజా రవితేజ తో ఖిలాడి సినిమా లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో నే కాకుండా గ్లామర్ పరంగా ఎంతో ఆకట్టుకుంది..కానీ ఆ సినిమా అంత గా ఆకట్టుకోలేదు.. ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో నటించింది.…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం.ఈ సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జనవరిలోనే ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేశారు.కానీ అనేక కారణాల తో ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవ్వలేదు.. మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు.అలాగే…
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు.