గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది.
Gun Fire: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో జరిగిన పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చేసిన ఓ పని బాలుడి ప్రాణం తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో విషయం వేగంగా వ్యాపించింది.
విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.
Man invests Rs 49 on online gaming app, wins Rs 1.5 crore: ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు నూటోడు కూడా కోటోడు కావచ్చు. అందుకు మధ్యప్రదేశ్ యువకుడే ఉదాహరణ. రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకున్నాడు. దీంతో తన కొత్త ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నాడు ఆ యువకుడు. ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ. 49 పెట్టుబడి పెట్టాడు. ఓవర నైట్ లో రూ. 1.5 కోట్లను గెలుచుకున్నాడు షహబుద్దీన్ అనే…
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్పై గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం దురద పౌడర్తో దాడి చేశారు. దీంతో మంత్రికి దురద ఎక్కువ కావడంతో బీజేపీ రథయాత్ర మధ్యలో నిలిచిపోయింది.
తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.