Jyotiraditya Scindia: కేంద్ర మంత్రి అద్భుత బ్యాటింగ్.. బీజేపీ కార్యకర్త తలకు గాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్నేహపూర్వక క్రికెట్ గేమ్ ఆడారు. ఈ ఆటలో కేంద్ర మంత్రి సింధియా కొట్టిన షాట్ బీజేపీ కార్యకర్త తలకు బలంగా తగిలింది. దీంతో అతడి తలకు గాయంగా కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొట్టిన బంతిని క్యాచ్ చేసేందుకు వికాస్ మిశ్రా ప్రయత్నించాడు. కానీ అది తప్పి అతని నుదుటిపై పడింది. ఫలితంగా అతన తలకు గాయమై రక్తం కారింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఇటౌరాలో కొత్తగా నిర్మించిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక బీజేపీ కార్యకర్త ధీరజ్ ద్వివేది తెలిపారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత స్నేహపూర్వకంగా ఆడినట్లు ఆయన వెల్లడించారు. వికాస్కు గాయాలైన వెంటనే ఆటను నిలిపివేసి, అతన్ని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రాతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
Read Also: Tripura Assembly Polls: త్రిపురలో త్రిముఖ పోరు.. ప్రారంభమైన పోలింగ్
ఈరోజు తెల్లవారుజామున, మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఒక విమానాశ్రయానికి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు, దీనికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. విమానాశ్రయానికి సుమారు రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన కార్యక్రమంలో వింధ్య ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్ను సింగ్రౌలీతో కలుపుతుంది. ఎక్స్ప్రెస్ వే నిర్మాణానంతరం దాని చుట్టూ 660 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక సమూహాలు అభివృద్ధి జరగనుంది.
Local BJP worker Vikas Mishra hurt on forehead while trying to catch the ball hit by union minister Jyotiraditya Scindia in Rewa district of MP. After inaugurating cricket stadium in Itaura (Rewa) showcased his batting skills. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/S2VJQd4yKJ
— Anuraag Singh (@anuraag_niebpl) February 15, 2023
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!