Madhyapradesh : మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలోని చంగోటోలా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి గురించి అన్న-చెల్లెల మధ్య చెలరేగిన చిన్న వివాదం ఘోర హత్యకు దారితీసింది.
బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’లో ప్రధాన పాత్రధారి పుష్పాకి విలన్ గా నటించిన పోలీస్ ఆఫీసర్ ‘షెకావత్’ సార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ‘షెకావత్’ సార్ వేషంలో కానిస్టేబుల్ యూనిఫాంలో సిగరెట్ తాగుతూ కనిపించారు. విశేషమేమిటంటే సినిమాలోని ఎస్పీ షెకావత్ పాత్ర నుండి ప్రేరణ పొంది తన కొత్త స్టైల్లో కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న…
Madhyapradesh : పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎన్నో కలలు కంటారు. కొత్త వివాహంలో ఇద్దరూ ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఎందుకంటే అది ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇదే.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పోలీసులు ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్ మరియు ఆన్లైన్ గేమ్లపై జరుగుతున్న బెట్టింగ్ రాకెట్ను ఛేదించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, ₹14.58 కోట్లను రికవరీ చేశారు. అదనంగా, పౌండ్లు, డాలర్లు సహా ఏడు దేశాల కరెన్సీ, 40కి పైగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు . మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో…
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఒక మహిళ తన ఇష్టానుసారం విడివిడిగా జీవిస్తుంటే భర్త నుంచి భరణం పొందే హక్కు ఆమెకు లేదని మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త నుంచి విడివిడిగా ఉంటున్న మహిళ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. భర్త నుంచి విడిగా జీవించాలని మహిళ నిర్ణయించుకున్నందున ఆమెకు భరణం అడిగే హక్కు లేదని కోర్టు పేర్కొంది.
మధ్యప్రదేశ్లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో 'ఫిట్నెస్ సర్టిఫికేట్' లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.